Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నాటకలో ఘోరం - లారీ - బస్సు ఢీ - 9 మంది మృతి

Webdunia
మంగళవారం, 24 మే 2022 (09:42 IST)
కర్నాటక రాష్ట్రంలో ఘోరం జరిగింది. బస్సు, లారీలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 23 మందివరకు గాయపడ్డారు. ఈ దుర్ఘటన హుబ్లీ - ధర్వాడ్‌లో పూణె - బెంగుళూరు జాతీయ రహదారిపై తారిహా బైపాస్ వద్ద సోమవారం అర్థరాత్రి జరిగింది. 
 
కొల్లపూర్‌ నుంచి బియ్యం లోడుతో వెళుతున్న లారీ ఒకటి, ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఎదురెదురుగా ఢికొన్నాయి. ఈ ప్రమాదంలో లారీ, బస్సు ముందు భాగాలు నుజ్జునుజ్జు అయిపోయాయి. దీంతో లారీ డ్రైవర్, క్లీనర్‌తో పాటు మరో వ్యక్తి, బస్సులోని నలుగురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఆస్పత్రిలో మరో ముగ్గురు చనిపోయారు. 
 
ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. ఈ ప్రమాదంలో మరో 23మ మంది గాయపడగా, వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఆస్పత్రిలోని క్షతగాత్రులను హుబ్లీ కమిషనర్ పరామర్శించి, మెరుగైన వైద్య సేవలు అందించాల్సిందిగా వైద్యులను ఆదేశించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గద్దర్ అవార్డ్ లలో తెలంగాణా సినిమాకు న్యాయం జరగలేదా?

Shiva: అక్కినేని నాగార్జున ను నిలబెట్టిన శివ సరికొత్తగా రీరిలీజ్ కాబోతుంది

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments