Webdunia - Bharat's app for daily news and videos

Install App

హర్యానాలో ఘోరం.. గాయని హత్య.. కేవలం లోదుస్తులు మాత్రమే..?

Webdunia
మంగళవారం, 24 మే 2022 (09:37 IST)
హర్యానాలో ఘోరం జరిగింది. ఓ గాయని దారుణ హత్యకు గురైంది. 12 రోజుల క్రితం కనబడకుండా పోయిన ఆమె మృతదేహాన్ని దుండగులు రోహ్‌తక్ జిల్లాలోని భైరోన్ భైనీ అనే గ్రామ సమీపంలో జాతీయ రహదారి పక్కన పూడ్చిపెట్టారు.
 
వివరాల్లోకి వెళితే.. మృతి చెందిన గాయని కుటుంబంతో కలిసి ఢిల్లీలో నివసిస్తోంది. ఈ నెల 11న ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆమె మళ్లీ తిరిగి రాలేదు. ఓ మ్యూజిక్ వీడియో షూట్ నిమిత్తం రవి, రోహిత్ అనే ఇద్దరితో కలిసి ఆమె భీవని ప్రాంతానికి వెళ్లినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. 
 
వాళ్లిద్దరే ఆమెను కిడ్నాప్ చేసి హత్య చేశారని ఆరోపిస్తున్నారు. ఆమె మృతదేహంపై కేవలం లోదుస్తులు మాత్రమే ఉన్నట్లు చెప్పారు. 
 
మరోవైపు, ఈ హత్యపై దర్యాప్తు జరుపుతున్న పోలీసులు రోహ్‌తక్ జిల్లాలోని మేషం పట్టణంలో సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. స్థానిక హోటల్లో ఆ గాయని రవి, రోహిత్‌లతో కలిసి డిన్నర్ చేసినట్లు అందులో స్పష్టంగా కనిపించింది. నిందితుల్లో ఒకరిని పోలీసులు అరెస్ట్ చేయగా మరొకరి కోసం గాలిస్తున్నట్లు తెలుస్తోంది

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

బీఎన్‌ రెడ్డి పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను: దర్శకుడు సుకుమార్‌

సైనిక అధికారులకు కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం

కమెడియన్‌ ప్రవీణ్‌ బకాసుర రెస్టారెంట్‌ నుంచి జాతీయం లిరికల్‌ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments