మహాత్మా గాంధీ మనవడు ఇకలేరు.. అనారోగ్యంతో మృతి

Webdunia
మంగళవారం, 2 మే 2023 (17:43 IST)
జాతిపిత మహాత్మా గాంధీ మనవడు అరుణ్ మణిలాల్ గాంధీ ఇకలేరు. కొల్హాపూర్‌లోని అవనీ సంస్థాన్‌లో బస చేస్తూ వచ్చిన ఆయన ఫ్లూ లక్షణాలతో అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ వచ్చిన ఆయన్ను ప్రయాణం చేయొద్దని వైద్యులు సలహా ఇచ్చారు. దీంతో ఆయన అవనీ సంస్థాన్‌లోనే ఉండిపోయి, అక్కడే తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 89 సంవత్సరాలు. 
 
సాధారణ ఫ్లూ లక్షణాలు ఉండటంతో ఏస్టర్ ఆధార్ హాస్పిటల్‌లో చేర్పించినట్టు భోస్లే వెల్లడించారు. ఈ వ్యాధి నుంచి ఆయన కోలుకోవడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. దీంతో ఆయన తిరిగి అవనీ సంస్థాన్‌కు చేరుకున్నారు. అయితే, ఆయన్ను ప్రయాణం చేయొద్దని వైద్యులు సలహా ఇవ్వడంతో కొల్హాపూర్‌లోనే ఉండిపోయారు. సోమవారం కూడా మహారాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకున్నారు. రాత్రి వరకు రాసుకుంటూ ఆ తర్వాత నిద్రించిన మణిలాల్.. ఉదయం చూసేసరికి మరణించివున్నారని వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత రెండో భర్త రాజ్ నిడుమోరు నేపథ్యం ఏంటి?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య చిత్రం ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్

Varun Sandesh: వ‌రుణ్ సందేశ్ న‌య‌నం ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

MB50: రజనీ కాంత్ సహా ప్రముఖుల సమక్షంలో ఘనంగా మోహన్ బాబు 50 వేడుకలు

బాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీకి బంపర్ ఆఫర్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

తర్వాతి కథనం
Show comments