Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహాత్మా గాంధీ మనవడు ఇకలేరు.. అనారోగ్యంతో మృతి

Webdunia
మంగళవారం, 2 మే 2023 (17:43 IST)
జాతిపిత మహాత్మా గాంధీ మనవడు అరుణ్ మణిలాల్ గాంధీ ఇకలేరు. కొల్హాపూర్‌లోని అవనీ సంస్థాన్‌లో బస చేస్తూ వచ్చిన ఆయన ఫ్లూ లక్షణాలతో అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ వచ్చిన ఆయన్ను ప్రయాణం చేయొద్దని వైద్యులు సలహా ఇచ్చారు. దీంతో ఆయన అవనీ సంస్థాన్‌లోనే ఉండిపోయి, అక్కడే తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 89 సంవత్సరాలు. 
 
సాధారణ ఫ్లూ లక్షణాలు ఉండటంతో ఏస్టర్ ఆధార్ హాస్పిటల్‌లో చేర్పించినట్టు భోస్లే వెల్లడించారు. ఈ వ్యాధి నుంచి ఆయన కోలుకోవడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. దీంతో ఆయన తిరిగి అవనీ సంస్థాన్‌కు చేరుకున్నారు. అయితే, ఆయన్ను ప్రయాణం చేయొద్దని వైద్యులు సలహా ఇవ్వడంతో కొల్హాపూర్‌లోనే ఉండిపోయారు. సోమవారం కూడా మహారాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకున్నారు. రాత్రి వరకు రాసుకుంటూ ఆ తర్వాత నిద్రించిన మణిలాల్.. ఉదయం చూసేసరికి మరణించివున్నారని వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments