Webdunia - Bharat's app for daily news and videos

Install App

నడిరోడ్డుపై 11 మంది ఓ వ్యక్తిని కత్తులతో నరికేశారు..

దేశంలో నేరాల సంఖ్య పెరిగిపోతోంది. నడిరోడ్డుపై ఇటీవల వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తిని అడ్డంగా నరికేసిన ఘటన మరవక ముందే.. మహారాష్ట్రలో మరో ఘోరం జరిగింది. నడిరోడ్డుపై అందరూ చుస్తుండగా దాదాపు 11 మంది

Webdunia
గురువారం, 20 జులై 2017 (18:49 IST)
దేశంలో నేరాల సంఖ్య పెరిగిపోతోంది. నడిరోడ్డుపై ఇటీవల వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తిని అడ్డంగా నరికేసిన ఘటన మరవక ముందే.. మహారాష్ట్రలో మరో ఘోరం జరిగింది. నడిరోడ్డుపై అందరూ చుస్తుండగా దాదాపు 11 మంది ఓ వ్యక్తిని కత్తులతో పొడిచి చంపేశారు. 
 
వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని ధూలే ప్రాంతంలో రఫీఖుద్దీన్ అనే వ్య‌క్తి రోడ్డుపక్కనే వున్న దుకాణంలో టీ తాగుతుండగా.. 11 మంది అతనిని కత్తులతో దాడి చేసి చంపేశారు. వారి నుంచి తప్పించుకునేందుకు బాధితుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవన్నీ విఫలమయ్యాయి. 
 
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. మృతుడి శరీరంపై 27 కత్తిపోట్లు పడ్డాయి. నిందుతులంతా బైకులపై పారిపోయారు. మృతుడైన  రఫీఖుద్దీన్ పై 30 కేసులు ఉన్నట్లు పోలీసులు చెప్పుకొచ్చారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన దృశ్యాలు అక్క‌డి సీసీ కెమెరాలో రికార్డ‌య్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments