Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒంటరిగా ఉన్న యువతి.. ఇంట్లోకి చొరబడి అత్యాచారం...

Webdunia
సోమవారం, 17 మే 2021 (08:16 IST)
మహారాష్ట్రలో ఓ యువతి సామూహిక అత్యాచారానికి గురైంది. ఒంటరిగా ఉన్న ఓ యువతిపై ముగ్గురు స్థానిక వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణం మహారాష్ట్రలోని బాంద్రా (వెస్ట్) జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బాంద్రా వెస్ట్ జిల్లాలోని ఓ ప‌ట్ట‌ణంలో 19 ఏండ్ల యువ‌తిపై ముగ్గురు వ్య‌క్తులు సామూహిక అత్యాచారం చేశారు. ఇంట్లో యువ‌తి ఒంటరిగా ఉన్న‌ద‌ని తెలిసి స్థానికంగా ఉండే ముగ్గురు వ్య‌క్తులు ఆ ఇంట్లో చొర‌బ‌డి దారుణానికి ఒడిగ‌ట్టారు. 
 
ఈ నెల 12న జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌పై బాధిత‌ యువ‌తి త‌ల్లిదండ్రులతో క‌లిసి పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసిన పోలీసులు నిందితుల‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు త‌ర‌లించ‌గా.. కోర్టు ఆ ముగ్గురికి ఈ నెల 19 వ‌ర‌కు పోలీస్ క‌స్ట‌డీ విధించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

థ్రిల్లర్ నేపథ్యంలో సిద్ధార్థ్, శ్రీ గణేష్, అరుణ్ విశ్వ చిత్రం 3 BHK

విజయ్ ఆంటోనీ మార్గన్ నుంచి సోల్ ఆఫ్ మార్గన్’ లిరికల్ వీడియో

డ్రగ్స్ కేసు : పోలీసుల అదుపులో కోలీవుడ్ హీరో శ్రీకాంత్!!

ప్రభాస్ కృష్ణుడు అయితే నేను కర్ణుడిని : విష్ణు మంచు చమక్కులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments