వృద్దురాలిపై సెక్యూరిటీ గార్డు అత్యాచారం

Webdunia
మంగళవారం, 9 నవంబరు 2021 (16:22 IST)
మహారాష్ట్రలోని థానె జిల్లాలో దారుణం జరగింది. 65 యేళ్ల వృద్ధురాలిపై 25 ఏళ్ల సెక్యూరిటీ గార్డు అత్యాచారానికి పాల్ప‌డ్డాడు.  తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
థానే న‌గ‌రంలోని ఓ హౌసింగ్ సొసైటీలో సెక్యూరిటీగార్డుగా ప‌నిచేస్తున్న 25 ఏళ్ళ యువ‌కుడు మంచినీళ్ల కోసం ఓ ఇంట్లోకి వెళ్లాడు. ఆ ఇంట్లో ఉన్న వృద్ధురాలి తాగ‌డానికి మంచినీళ్లు ఇవ్వ‌మ‌ని అడిగాడు. 
 
దీంతో ఆమె నీళ్లు తీసుకుని వ‌చ్చేలోపు ఒంట‌రిగా ఉన్న‌ద‌ని గ‌మ‌నించి అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. ఈ నెల 3న ఈ ఘ‌ట‌న చోటుచేసుకోగా.. అదేరోజు వృద్ధురాలు పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. 
 
దీనిపై కేసు న‌మోదుచేసి నిందితుడి కోసం గాలింపు చేప‌ట్టిన పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. అత‌నిపై సంబంధిత సెక్ష‌న్‌ల కింద కేసులు న‌మోదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

యాంకర్ శివజ్యోతి ఆధార్ కార్డును టిటిడి బ్లాక్ చేసిందా? (video)

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం నిర్మిస్తున్నతిమ్మరాజుపల్లి టీవీ మూవీ ఫస్ట్ సింగిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం
Show comments