Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా టెస్టు కోసం శాంపిల్స్ సేకరణ : మహిళ ప్రైవేట్ భాగంలోకి...

Webdunia
గురువారం, 3 ఫిబ్రవరి 2022 (18:06 IST)
మహారాష్ట్రంలో ఓ దారుణం జరిగింది. కరోనా టెస్టు కోసం శాంపిల్స్ సేకరణ కోసం ఓ ల్యాబ్ టెక్నీషియన్ ఒక మహిళ ప్రైవేట్ భాగంలో చేయిపెట్టి స్వాబ్ సేకరించి, అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని ఆ యువతి తన సోదరుడికి చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, మహారాష్ట్ర, అమరావతిలోని ఓ మాల్‌లో పని చేసే ఉద్యోగుల్లో కొందరికి కరోనా వైరస్ సోకింది. దీంతో స్థానిక వైద్యాధికారులు మాల్‌లోని ఉద్యోగులందరికీ కరోనా పరీక్షలు చేయాలని ఆదేశించారు. దీంతో ట్రామా కేర్ సెంటర్‌కు చెందిన అల్కేష్ దేశ్‌ముఖ్ అనే ఒక ల్యాబ్ టెక్నీషియన్ మాల్ ఉద్యోగులందరి వద్జ శాంపిల్స్ సేకరించారు. వీరిలో ఒక యువతి వద్ద అసభ్యంగా ప్రవర్తించాడు. 
 
తొలుత ముక్కు, గొంతు ద్వారా స్వాబ్ సేకరించిన తర్వాత మిగిలిన టెస్టుల కోసం ల్యాప్‌కి పిలిపించాడు. అక్కడ ఆమెను పడుకోబెట్టి.. ఆమె ప్రైవేట్ భాగం నుంచి స్వాబ్ సేకరించాలని నమ్మించి యోని భాగంలో చేయి పెట్టి స్వాబ్ సేకరించాడు. 
 
ఆ తర్వాత అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయంపై బాధిత యువతి కుటుంబ సభ్యులు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

Breakfast: స్కూల్స్‌కు వెళ్లే పిల్లలు బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోతే.. ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం