Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్రలో కరోనా వైరస్ విజృంభణ.. 24 గంటల్లో కొత్తగా 14,888 కేసులు

Webdunia
బుధవారం, 26 ఆగస్టు 2020 (22:49 IST)
corona virus
దేశంలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. అటు మహారాష్ట్రలో కూడా కరోనా వైరస్ తీవ్రత ఏ మాత్రం తగ్గడం లేదు. ప్రతీ రోజూ వేలల్లో కొత్త కేసులు, వందల్లో మరణాలు నమోదవుతున్నాయి. గత కొద్ది రోజులుగా ఆ రాష్ట్రంలో ప్రతిరోజూ వేలల్లో కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. 
 
తాజాగా మహారాష్ట్ర వ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 14,888 కొత్త పాజిటివ్ కేసులు నమోదవ్వగా, 295 మంది మృతి చెందారు. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,18,711కి, మరణాల సంఖ్య 22,794కి చేరింది. 
 
కాగా ఇప్పటి వరకు 5,22,427 మంది కోలుకోగా, ప్రస్తుతం 1,72,873 యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. ఇక కరోనా మరణాలు కూడా మహారాష్ట్రలో భారీగానే నమోదవుతున్నాయి. శనివారం కూడా కొత్తగా 295 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 22,794కు చేరింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

సింగిల్ కథ కార్తీక్ చెప్తున్న రెండు గంటలు నవ్వుతూనే ఉన్నా: అల్లు అరవింద్

విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రంలో వీరసింహారెడ్డి ఫేమ్ విజయ్ కుమార్

సమంతకు గుడికట్టించిన వీరాభిమాని (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments