Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్రలో కరోనా వైరస్ విజృంభణ.. 24 గంటల్లో కొత్తగా 14,888 కేసులు

Webdunia
బుధవారం, 26 ఆగస్టు 2020 (22:49 IST)
corona virus
దేశంలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. అటు మహారాష్ట్రలో కూడా కరోనా వైరస్ తీవ్రత ఏ మాత్రం తగ్గడం లేదు. ప్రతీ రోజూ వేలల్లో కొత్త కేసులు, వందల్లో మరణాలు నమోదవుతున్నాయి. గత కొద్ది రోజులుగా ఆ రాష్ట్రంలో ప్రతిరోజూ వేలల్లో కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. 
 
తాజాగా మహారాష్ట్ర వ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 14,888 కొత్త పాజిటివ్ కేసులు నమోదవ్వగా, 295 మంది మృతి చెందారు. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,18,711కి, మరణాల సంఖ్య 22,794కి చేరింది. 
 
కాగా ఇప్పటి వరకు 5,22,427 మంది కోలుకోగా, ప్రస్తుతం 1,72,873 యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. ఇక కరోనా మరణాలు కూడా మహారాష్ట్రలో భారీగానే నమోదవుతున్నాయి. శనివారం కూడా కొత్తగా 295 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 22,794కు చేరింది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments