Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్రలో 3వేలకు దాటిన కరోనా కేసుల సంఖ్య

Webdunia
గురువారం, 16 ఏప్రియల్ 2020 (15:38 IST)
మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 3089కి చేరింది. గత 24గంటల్లో 165 కొత్త కేసులు నమోదైనాయి. కాగా ఒక్క ముంబైలోనే కొత్తగా 107 కేసులు నమోదయ్యాయి. ఔరంగాబాద్‌లో ఇద్దరికి కరోనా సోకిందని అధికారులు తెలిపారు. అతిపెద్ద మురికివాడ ధారావిలో పరిస్థితి ఇంకా అదుపులోకి రాలేదు. గత 24 గంటల్లో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
కేంద్రం తాజాగా హాట్‌స్పాట్‌ (రెడ్‌ జోన్‌) జిల్లాలు, ప్రాంతాల జాబితాను విడుదల చేసింది. కాగా, దేశరాజధాని ఢిల్లీతో సహా దేశంలోని ఆరు మహా నగరాలైన ముంబయి, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్‌, చెన్నై నగరాలతో పాటు జైపూర్‌, ఆగ్రాలను కూడా ఆ జాబితాలో చేర్చారు.
 
కరోనా వైరస్‌ వ్యాప్తి అధికంగా ఉన్న 123 జిల్లాలు కూడా రెడ్‌జోన్ల పరిధిలోకి వచ్చాయి. దేశంలో లేదా సంబంధిత రాష్ట్రంలోని మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల్లో 80 శాతానికి పైగా కలిగి ఉన్న ప్రాంతాలను రెడ్‌జోన్లుగా ప్రకటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments