Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రక్‌ను ఢీకొట్టిన టెంపో - 8 మంది దుర్మరణం (Video)

ఠాగూర్
సోమవారం, 13 జనవరి 2025 (10:04 IST)
నాసిక్ - ముంబై జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ టెంపో వ్యాను ట్రక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రమాద స్థలిలోనే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ప్రమాదంలో గాయపడిన వారిని సమీపంలోని జిల్లా, ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మహారాష్ట్రలోని నాసిక్ - ముంబై జాతీయ రహదారిపై ద్వారకా సర్కిల్ వద్ద ఈ ఘోరం జరిగింది. 
 
నిషాద్‌లో జిరగిన ఓ మతపరమైన కార్యక్రమంలో పాల్గొన్న 16 మంది తిరిగి టెంపోలో సిఐడీసీలో ప్రాంతానికి వెళుతుండగా వాహనం అదుపుతప్పింది. ఆ సమయంలో ఎదురుగా ఇనుప చువ్వలతో వస్తున్న ట్రక్కును టెంపో డ్రైవర్ ఢీకొట్టాడు. దీంతో ఆరుగురు అక్కడే చనిపోయారు. మరికొందరు తీవ్రగా గాయపడ్డారు. వీరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరో ఇద్దరు చనిపోయారు. దీంతో ప్రమాదంలో చనిపోయినవారి సంఖ్య ఎనిమిదికి చేరింది. అలాగే, గాయపడిన వారిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. కాగా, స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments