ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాలను వణికించిన భూకంపం

Webdunia
మంగళవారం, 13 జూన్ 2023 (18:03 IST)
ఉత్తర భారతదేశాన్ని భూప్రకంపనలు వణికించాయి. దేశ రాజధానితో సహా పంజాబ్, జమ్మూకాశ్మీర్, రాష్ట్రాల్లో మంగళవారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. వీటి ప్రభావం రిక్టర్ స్కేలుపై 5.4గా నమోదైనట్టు అధికారులు తెలిపారు. 
 
జమ్మూకాశ్మీరులోని దోడా జిల్లా గందో భలేసా గ్రామానికి 18 కిలోమీటర్ల దూరంలో 30 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రం ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ ప్రభావంతో ఢిల్లీ, పంజాబ్ సహా ఉత్తరాది ప్రాంతాల్లో భూప్రకంపనలు సంభవించాయి.
 
రాజధానిలో కొన్ని సెకన్ల పాటు భూమి కనిపించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్ళలో నుంచి ఒక్కసారిగా ఇళ్లలో నుంచి పరుగులు తీశారు. ఈ భూప్రకంపనల ప్రభావం పాకిస్థాన్ రాష్ట్రంలోని లాహోర్‌లో కూడా కనిపించాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments