Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాలను వణికించిన భూకంపం

Webdunia
మంగళవారం, 13 జూన్ 2023 (18:03 IST)
ఉత్తర భారతదేశాన్ని భూప్రకంపనలు వణికించాయి. దేశ రాజధానితో సహా పంజాబ్, జమ్మూకాశ్మీర్, రాష్ట్రాల్లో మంగళవారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. వీటి ప్రభావం రిక్టర్ స్కేలుపై 5.4గా నమోదైనట్టు అధికారులు తెలిపారు. 
 
జమ్మూకాశ్మీరులోని దోడా జిల్లా గందో భలేసా గ్రామానికి 18 కిలోమీటర్ల దూరంలో 30 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రం ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ ప్రభావంతో ఢిల్లీ, పంజాబ్ సహా ఉత్తరాది ప్రాంతాల్లో భూప్రకంపనలు సంభవించాయి.
 
రాజధానిలో కొన్ని సెకన్ల పాటు భూమి కనిపించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్ళలో నుంచి ఒక్కసారిగా ఇళ్లలో నుంచి పరుగులు తీశారు. ఈ భూప్రకంపనల ప్రభావం పాకిస్థాన్ రాష్ట్రంలోని లాహోర్‌లో కూడా కనిపించాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేవ్ పార్టీలో నటి రోహిణి.. నిజమేనా?

నన్ను జైలులో బంధిస్తారా? నేనేం తప్పు చేశాను.. సమంత ప్రశ్న

చిక్కుల్లో టాలీవుడ్ హీరో - మరో హీరోయిన్‌‌తో ఎఫైర్? పోలీసులకు ఫిర్యాదు (Video)

మయోసైటిస్ అనే వ్యాధికి గురైన సమంత... వీడియో వైరల్!

పెళ్లి చేసుకుంటానని నమ్మించి, వాడుకుని వదిలేశాడు.. రాజ్ తరుణ్‌పై లావణ్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments