Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాలను వణికించిన భూకంపం

Webdunia
మంగళవారం, 13 జూన్ 2023 (18:03 IST)
ఉత్తర భారతదేశాన్ని భూప్రకంపనలు వణికించాయి. దేశ రాజధానితో సహా పంజాబ్, జమ్మూకాశ్మీర్, రాష్ట్రాల్లో మంగళవారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. వీటి ప్రభావం రిక్టర్ స్కేలుపై 5.4గా నమోదైనట్టు అధికారులు తెలిపారు. 
 
జమ్మూకాశ్మీరులోని దోడా జిల్లా గందో భలేసా గ్రామానికి 18 కిలోమీటర్ల దూరంలో 30 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రం ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ ప్రభావంతో ఢిల్లీ, పంజాబ్ సహా ఉత్తరాది ప్రాంతాల్లో భూప్రకంపనలు సంభవించాయి.
 
రాజధానిలో కొన్ని సెకన్ల పాటు భూమి కనిపించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్ళలో నుంచి ఒక్కసారిగా ఇళ్లలో నుంచి పరుగులు తీశారు. ఈ భూప్రకంపనల ప్రభావం పాకిస్థాన్ రాష్ట్రంలోని లాహోర్‌లో కూడా కనిపించాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

మహేష్ బాబు, సితార ఘట్టమనేని PMJ జ్యువెల్స్ సెలబ్రేటింగ్ డాటర్స్ లో మెరిశారు

AlluArjun: పహల్గామ్‌ ఘటన క్షమించరాని చర్య: చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ

Venkatesh: సెంచరీ కొట్టిన విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి

Prabhas: సలార్, కల్కి, దేవర చిత్రాల సీక్వెల్స్ కు గ్రహాలు అడ్డుపడుతున్నాయా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments