Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాలను వణికించిన భూకంపం

Webdunia
మంగళవారం, 13 జూన్ 2023 (18:03 IST)
ఉత్తర భారతదేశాన్ని భూప్రకంపనలు వణికించాయి. దేశ రాజధానితో సహా పంజాబ్, జమ్మూకాశ్మీర్, రాష్ట్రాల్లో మంగళవారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. వీటి ప్రభావం రిక్టర్ స్కేలుపై 5.4గా నమోదైనట్టు అధికారులు తెలిపారు. 
 
జమ్మూకాశ్మీరులోని దోడా జిల్లా గందో భలేసా గ్రామానికి 18 కిలోమీటర్ల దూరంలో 30 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రం ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ ప్రభావంతో ఢిల్లీ, పంజాబ్ సహా ఉత్తరాది ప్రాంతాల్లో భూప్రకంపనలు సంభవించాయి.
 
రాజధానిలో కొన్ని సెకన్ల పాటు భూమి కనిపించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్ళలో నుంచి ఒక్కసారిగా ఇళ్లలో నుంచి పరుగులు తీశారు. ఈ భూప్రకంపనల ప్రభావం పాకిస్థాన్ రాష్ట్రంలోని లాహోర్‌లో కూడా కనిపించాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కన్నప్ప మూవీ రివ్యూ- కథ మారింది-కల్పితం: నేటి జనరేషన్ నిజం అని నమ్మే ప్రమాదం వుంది!

బిగ్ బాస్ సీజన్ 9- కాంట్రవర్సీలు ఖాయం.. హోస్టుగా నాగార్జునే ఖరారు

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments