Webdunia - Bharat's app for daily news and videos

Install App

అండమాన్‌ పోర్ట్‌బ్లేయిర్‌లో భూప్రకంపనలు - 4.3గా నమోదు

Webdunia
బుధవారం, 29 డిశెంబరు 2021 (07:14 IST)
అండమాన్ నికోబార్ దీవుల్లో బుధవారం ఉదయం భూకంపం సంభవించింది. స్థానిక పోర్ట్‌బ్లేయిర్‌లో బుధవారం ఉదయం 5.30 గంటలకు ఈ భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.3గా నమోదైంది. ఈ విషయాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. భూకంప కేంద్రాని పోర్ట్‌బ్లేయిర్‌కు 165 కిలోమీటర్ల దూరం అడుగు భాగంలో గుర్తించారు. 
 
అయితే, ఈ భూకంపనల వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం సంభవించలేదు. ఇదిలావుంటే, మంగళవారం శ్రీనగర్‌లో 4.8 తీవ్రతతో భూకంపం వచ్చిన విషయం తెల్సిందే. అలాగే, ఈ నెల 26 తేదీల్లో హిమాచల్ ప్రదేశ్, మణిపూర్ ప్రాంతాల్లో కూడా భూమి కంపించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

సాయి కుమార్ నటించిన చౌకీదార్ నుంచి నాన్న.. పాట విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments