Webdunia - Bharat's app for daily news and videos

Install App

అండమాన్‌ పోర్ట్‌బ్లేయిర్‌లో భూప్రకంపనలు - 4.3గా నమోదు

Webdunia
బుధవారం, 29 డిశెంబరు 2021 (07:14 IST)
అండమాన్ నికోబార్ దీవుల్లో బుధవారం ఉదయం భూకంపం సంభవించింది. స్థానిక పోర్ట్‌బ్లేయిర్‌లో బుధవారం ఉదయం 5.30 గంటలకు ఈ భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.3గా నమోదైంది. ఈ విషయాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. భూకంప కేంద్రాని పోర్ట్‌బ్లేయిర్‌కు 165 కిలోమీటర్ల దూరం అడుగు భాగంలో గుర్తించారు. 
 
అయితే, ఈ భూకంపనల వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం సంభవించలేదు. ఇదిలావుంటే, మంగళవారం శ్రీనగర్‌లో 4.8 తీవ్రతతో భూకంపం వచ్చిన విషయం తెల్సిందే. అలాగే, ఈ నెల 26 తేదీల్లో హిమాచల్ ప్రదేశ్, మణిపూర్ ప్రాంతాల్లో కూడా భూమి కంపించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments