Webdunia - Bharat's app for daily news and videos

Install App

మందు బాబులకు హైకోర్టు షాక్.. లిక్కర్ అమ్మకాలు గోవిందా...

Webdunia
శుక్రవారం, 8 మే 2020 (20:03 IST)
మందు బాబులకు మద్రాస్ హైకోర్టు షాకిచ్చింది. తమిళనాడులో మొత్తం మద్యం దుకాణాలను మూసివేయాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. కేవలం ఆన్‌లైన్‌లో మాత్రమే మద్యం విక్రయాలకు కోర్టు అనుమతించింది. ఆన్‌లైన్‌ లిక్కర్‌ అమ్మకాలకు కూడా మే 17 వరకు మాత్రమే అనుమతి ఇచ్చింది. 
 
రాష్ట్రంలో మద్యం షాపుల వద్ద భౌతిక దూరం పాటించకుండా జనం గుమిగూడటంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. లాక్‌డౌన్‌ ముగిసేవరకు మద్యం షాపులు తెరవొద్దంటూ ఆదేశించింది. మరోవైపు తమిళనాడులో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. శుక్రవారం ఒక్కరోజే కొత్తగా 600 పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 6,009కు పెరిగింది.

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments