Webdunia - Bharat's app for daily news and videos

Install App

మందు బాబులకు హైకోర్టు షాక్.. లిక్కర్ అమ్మకాలు గోవిందా...

Webdunia
శుక్రవారం, 8 మే 2020 (20:03 IST)
మందు బాబులకు మద్రాస్ హైకోర్టు షాకిచ్చింది. తమిళనాడులో మొత్తం మద్యం దుకాణాలను మూసివేయాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. కేవలం ఆన్‌లైన్‌లో మాత్రమే మద్యం విక్రయాలకు కోర్టు అనుమతించింది. ఆన్‌లైన్‌ లిక్కర్‌ అమ్మకాలకు కూడా మే 17 వరకు మాత్రమే అనుమతి ఇచ్చింది. 
 
రాష్ట్రంలో మద్యం షాపుల వద్ద భౌతిక దూరం పాటించకుండా జనం గుమిగూడటంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. లాక్‌డౌన్‌ ముగిసేవరకు మద్యం షాపులు తెరవొద్దంటూ ఆదేశించింది. మరోవైపు తమిళనాడులో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. శుక్రవారం ఒక్కరోజే కొత్తగా 600 పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 6,009కు పెరిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

డైరెక్టర్లే నన్ను కొత్తగా చూపించే ప్రయత్నం చేయాలి : బ్రహ్మానందం

సుధీర్ బాబు హీరోగా జీ స్టూడియోస్ సమర్పణలో జటాధర ప్రారంభం

యుద్దం రేపటి వెలుగు కోసం అనేది త్రికాల ట్రైలర్

మహిళా సాధికారతపై తీసిన నేనెక్కడున్నా ట్రైలర్ విడుదల చేసిన ఈటల రాజేందర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments