Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొబైల్ ఫోను చోరీ చేశాడనీ బావిలో వేలాడదీశారు.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 19 అక్టోబరు 2022 (11:06 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఛతర్‌పూర్ ప్రాంతంలో ఓ అమానుష ఘటన చోటుచేసుకుంది. మొబైల్ ఫోన్ చోరీ చేశాడన్న అనుమానంతో ఓ బాలుడుని స్థానికులు బావిలో వేలాడదీశారు. దీనికి సంబంధించిన వీడియో, ఫోటోలు వైరల్ అయ్యాయి. 
 
ఛతర్‌పుర్, లవ్‌కుశ్‌ నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని అత్కోహన్‌లో ఓ యువకుడు మొబైల్‌ ఫోన్‌ దొంగిలించాడన్న ఆరోపణతో నిండా నీళ్లు ఉన్న బావిలో బాలుడిని వేలాడదీసి విచారించారు. తాను దొంగతనం చేయలేదని బాలుడు రోదిస్తున్నా స్థానికులు పట్టించుకోలేదు. 
 
ఈ అమానుష సంఘటనను మరో యువకుడు దొంగచాటుగా వీడియో తీశాడు. సాయంత్రం బాధితుడి తల్లిదండ్రులకు ఆ వీడియో చూపించాడు. వారు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అప్పటికే వీడియో వైరల్‌ కాగా.. పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అదేసమయంలో వీడియో తీసిన యువకుడిని కూడా వారు చితకబాదారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments