Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొబైల్ ఫోను చోరీ చేశాడనీ బావిలో వేలాడదీశారు.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 19 అక్టోబరు 2022 (11:06 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఛతర్‌పూర్ ప్రాంతంలో ఓ అమానుష ఘటన చోటుచేసుకుంది. మొబైల్ ఫోన్ చోరీ చేశాడన్న అనుమానంతో ఓ బాలుడుని స్థానికులు బావిలో వేలాడదీశారు. దీనికి సంబంధించిన వీడియో, ఫోటోలు వైరల్ అయ్యాయి. 
 
ఛతర్‌పుర్, లవ్‌కుశ్‌ నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని అత్కోహన్‌లో ఓ యువకుడు మొబైల్‌ ఫోన్‌ దొంగిలించాడన్న ఆరోపణతో నిండా నీళ్లు ఉన్న బావిలో బాలుడిని వేలాడదీసి విచారించారు. తాను దొంగతనం చేయలేదని బాలుడు రోదిస్తున్నా స్థానికులు పట్టించుకోలేదు. 
 
ఈ అమానుష సంఘటనను మరో యువకుడు దొంగచాటుగా వీడియో తీశాడు. సాయంత్రం బాధితుడి తల్లిదండ్రులకు ఆ వీడియో చూపించాడు. వారు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అప్పటికే వీడియో వైరల్‌ కాగా.. పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అదేసమయంలో వీడియో తీసిన యువకుడిని కూడా వారు చితకబాదారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: ఆయన ఆశీస్సులు వున్నంతకాలం నన్నెవరూ ఆపలేరు : ఎన్.టి.ఆర్.

ట్రంప్ ఆహ్వానాన్ని మన్నించి డేటింగ్ వెళ్లివుంటేనా? : ఎమ్మా థాంప్సన్ షాకింగ్ కామెంట్స్

ఎవర్‌గ్రీన్‌ స్టైల్‌ ఐకాన్‌ చిరంజీవి - హాటెస్ట్‌ స్టార్‌ ఆఫ్‌ ది ఇయర్‌ నాని

అల్లు అర్జున్‌కు చుక్కలు చూపించిన ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ (Video)

కుమార్తెకు సెక్స్ టాయ్ బహుమతిగా ఇవ్వాలని భావించాను : నటి గౌతమి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

Business Ideas: మహిళలు ఇంట్లో వుంటూనే డబ్బు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా?

Javitri for Skin: వర్షాకాలంలో మహిళలు జాపత్రిని చర్మానికి వాడితే..?.. ఆరోగ్యానికి కూడా?

తర్వాతి కథనం
Show comments