Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యపై అనుమానం.. జననేంద్రియాలను కుట్టేసి పారిపోయాడు..

Webdunia
శనివారం, 28 ఆగస్టు 2021 (13:39 IST)
మహిళలు అకృత్యాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. అనుమానంతో భార్య పట్ల ఓ భర్త క్రూరంగా ప్రవర్తించాడు. భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త క్రూరమైన చర్యకు పాల్పడ్డాడు. ఆమె జననేంద్రియాలను కుట్టేసి.. పారిపోయాడు. 
 
ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలి జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే రైలా గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన భార్య తనను మోసం చేస్తుందని, మరొకరితో సంబంధం పెట్టుకున్నట్లు అనుమానించాడు. ఈ క్రమంలో ఆమె జననేంద్రియాలను కుట్టేశాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
 
పరారీలో ఉన్న తన భర్తను ఏం చేయొద్దని, చర్యలు తీసుకోవద్దని భార్య పోలీసులను కోరింది. రెండు మంచి మాటలు చెప్పి పంపించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతమైతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించి పంపించాలని విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం బాధిత మహిళకు చికిత్స కొనసాగుతోంది. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజ్ తరుణ్‌తో నాకెలాంటి సంబంధం లేదు.. హీరోయిన్ మాల్వి మల్హోత్రా

గుమ్మడికాయ కొట్టిన గేమ్ ఛేంజర్ - ఫ్యాన్స్ ఫిదా

అదే ఫీల్డ్ లో వర్క్ చేయడం ఆనందంగా వుంది : డార్లింగ్ ప్రొడ్యూసర్ చైతన్య రెడ్డి

అల్లు శిరీష్ బడ్డీ సినిమా నుంచి ఫీల్ ఆఫ్ బడ్డీ రిలీజ్

ప్రేక్షకుల మధ్య విజయ్ ఆంటోనీ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ ఇంట్రడక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments