Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరుగురు పిల్లలు చూస్తుండగా భార్యను చంపేశాడు..

Webdunia
సోమవారం, 15 జూన్ 2020 (11:43 IST)
మధ్యప్రదేశ్, భోపాల్‌లో ఆరుగురు పిల్లల కంటి ముందే భార్యను హతమార్చిన భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్, భోపాల్ ప్రాంతానికి చెందిన కట్వాలియా గ్రామంలో ఆరుగురు పిల్లలతో నివసిస్తున్నాడు.. 45 ఏళ్ల సూరజ్. తన భార్యపై అనుమానంతో సూరజ్ ఆమెను హింసించేవాడు. అలాగే శుక్రవారం కూడా భార్యపై చేజేసుకున్నాడు. 
 
సూరజ్ భార్య సోదరుడు ఇంటికి వచ్చాడు. ఆ సమయంలోనూ సూరజ్ భార్యతో గొడవకు దిగాడు. కానీ శనివారం ఉదయం సూరజ్ భార్య మృతదేహం ఇంట్లో వుండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో సూరజ్ తన భార్యను హతమార్చినట్లు తేలింది. 
 
కన్నబిడ్డల కళ్ల ముందే సూరజ్ ఆమెను హతమార్చాడు. ఈ విషయాన్ని పిల్లలే పోలీసులు తెలియజేశారు. శనివారం రాత్రంతా తల్లి శవం వద్దనే కూర్చుని వున్నామని.. తండ్రే తల్లిని చంపేశాడని చెప్పారు. దీంతో సూరజ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. 

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments