Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేకలను మేపుతున్న తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం.. ఐసీయూలో..?

సెల్వి
బుధవారం, 25 సెప్టెంబరు 2024 (11:54 IST)
మధ్యప్రదేశ్‌లోని మొరెనా జిల్లాలోని తన గ్రామ శివారులో మేకలను మేపుతున్న తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం జరిగిందని పోలీసులు మంగళవారం తెలిపారు. బాధితురాలు మంగళవారం తెల్లవారుజామున నాగ్రా గ్రామంలోని వ్యవసాయ పంటపొలాల్లో అపస్మారక స్థితిలో పడి ఉందని పోలీసులు తెలిపారు. 
 
వివరాల్లోకి వెళితే.. బాధితురాలు తన గ్రామ శివారులో ప్రతిరోజూ సాయంత్రం తన కుటుంబానికి చెందిన మేకలను మేపుతుండగా, సోమవారం ఒంటరిగా ఉన్న ఆమెపై నిందితుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమెను మొరెనాలోని జిల్లా ఆసుపత్రిలోని ఐసీయూలో చేర్చినట్లు పోలీసులు తెలిపారు.

28 ఏళ్ల వ్యక్తి అయిన నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు. నిందితుడిపై పోక్సోతో పాటు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

నిత్యామీనన్ ను స్పూర్తిగా తీసుకుని తమ్ముడులో నటించా : వర్ష బొల్లమ్మ

సినిమా అంటే పిచ్చి కాబట్టే నిర్మాతగా సోలో బాయ్ తీశా: సెవెన్ హిల్స్ సతీష్

వెండితెరపై కళ్యాణ్ బాబు మంచి ట్రీట్ ఇవ్వబోతున్నారు : మెగాస్టార్ చిరంజీవి

Hari Hara Veeramallu: ఈసారి డేట్ మారదు, ఇండస్ట్రీ రికార్డులు మారతాయి : దర్శకుడు జ్యోతికృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

Breakfast: స్కూల్స్‌కు వెళ్లే పిల్లలు బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోతే.. ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments