Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాగుతున్న నూనెలో చిన్నారుల చేతులు పెట్టించాడు... ఎందుకో తెలుసా?

ప్రపంచంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ ఒకటి. కేవలం అభివృద్ధిలోనేకాకుండా, సాంకేతికంగా కూడా ముందుకు దూసుకెళుతోంది. కానీ, కొన్ని చోట్ల మూఢనమ్మకాలు రాజ్యమేలుతున్నాయి. తమ నిజాయితీని నిరూపిం

Webdunia
బుధవారం, 22 ఫిబ్రవరి 2017 (16:30 IST)
ప్రపంచంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ ఒకటి. కేవలం అభివృద్ధిలోనేకాకుండా, సాంకేతికంగా కూడా ముందుకు దూసుకెళుతోంది. కానీ, కొన్ని చోట్ల మూఢనమ్మకాలు రాజ్యమేలుతున్నాయి. తమ నిజాయితీని నిరూపించుకునేందుకు ఐదుగురు చిన్నారులు కాగుతున్న నూనెలో చేతులు పెట్టారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో నార్సింగ్‌పాద అనే మారుమాల గ్రామం ఉంది. ఈ ప్రాంతానికి చెందిన చంగన్‌లాల్ అనే వ్యక్తి కుమారుడి ఫోన్ చోరీకి గురైంది. తన కుమారుడి ఫోన్ ఎవరు తీశారో తెలుసుకునేందుకు ఆ వ్యక్తి తన వద్ద పని చేసే చిన్నారులపట్ల అమానుషంగా ప్రవర్తించాడు. వేడినూనెలో చేతులు కాలకపోతే నిజాయితీపరులని, కాలితే దొంగలని చెప్పాడు. 
 
ఆ తర్వాత మరుగుతున్న నూనెలో ఐదుగురు చిన్నారులతో చంగన్‌లాల్ చేతులు పెట్టించాడు. దీంతో తీవ్రగాయాలైన ముగ్గురిని ఆస్పత్రిలో చేర్పించారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో చంగన్‌లాల్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments