మా కూటమి ప్రధాని అభ్యర్థి రాహుల్ : ఎంకే స్టాలిన్ ప్రకటన

Webdunia
సోమవారం, 17 డిశెంబరు 2018 (09:46 IST)
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో యూపీఏ కూటమి అభ్యర్థి రాహుల్ గాంధీయేనని డీఎంకే అధినేత ఎంకే.స్టాలిన్ ప్రకటించారు. అదివారం రాత్రి డీఎంకే అధ్యక్షుడు దివంగత ఎం.కరుణానిధి కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం చెన్నైలో జరిగింది. ఇందులో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్, మాజీ అధ్యక్షురాలు సోనియా, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేరళ సీఎం పినరయి విజయన్, పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామితో పాటు.. మరికొంతమంది సీనియర్ నేతలు పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా స్టాలిన్ ప్రసంగిస్తూ వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీయే కూటమిని ఓడించడానికి రాహుల్‌ గాంధీని తదుపరి ప్రధానమంత్రిగా ప్రతిపాదిస్తున్నట్లు చెప్పారు. గతంలో ఇందిరా గాంధీ, సోనియా గాంధీలను తన తండ్రి కరుణానిధి ఇదే రీతిలో ప్రధానులుగా ప్రతిపాదించిన విషయాన్ని గుర్తుచేశారు. 'రాహుల్‌గాంధీ రావాలి... సుపరిపాలన ఇవ్వాలి' అంటూ ఆయన తన ప్రసంగాన్ని ముగించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thaman: సంగీతంలో విమర్శలపై కొత్తదనం కోసం ఆలోచనలో పడ్డ తమన్ !

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments