Webdunia - Bharat's app for daily news and videos

Install App

పని ఒత్తిడి.. హెచ్‌డీఎఫ్‌సీ మహిళా ఉద్యోగిని కుప్పకూలిపోయింది..

సెల్వి
శుక్రవారం, 27 సెప్టెంబరు 2024 (19:13 IST)
పని ఒత్తిడి కారణంగా ఓ మహిళా ఉద్యోగానికి ప్రాణాలు కోల్పోయిన ఘటన లక్నోలో చోటుచేసుకుంది. నానాటికి పెరుగుతున్న పని ఒత్తిడి కారణంగా ఆఫీసులోనే ఆ మహిళా ఉద్యోగిని కుప్పకూలి మృతి చెందింది. ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగిని హెచ్‌డీఎఫ్‌సీలో పనిచేస్తుందని తెలిసింది. 
 
వివరాల్లోకి వెళితే.. లక్నో నగరంలోని గోమతినగర్‌ విబూతిఖండ్‌ బ్రాంచ్‌లో అడిషనల్‌ డిప్యూటి వైస్‌ ప్రెసిడెంట్‌గా ఉన్న సదఫ్‌ ఫాతిమా బాధ్యతలు నిర్వర్తిస్తోంది. అయితే మంగళవారం ఉద్యోగంలో వుండగానే.. ఉన్నట్టుండి కుర్చీలోనే కిందపడిపోయింది. 
 
తోటి ఉద్యోగులు ఆమెను ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. పని ఒత్తిడి వల్లే ఆమె మృతి చెందినట్లు సహచర ఉద్యోగులు చెప్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments