మరోసారి బండ పడింది... గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది, ఎంతంటే?

Webdunia
శుక్రవారం, 1 అక్టోబరు 2021 (10:59 IST)
గ్యాస్ సిలిండర్ ధర మరోసారి పెరిగింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ మరోసారి ఎల్‌పీజీ ధరలను పెంచడంతో 19 కేజీల గ్యాస్ సిలిండర్ ధర పెరగనుంది. ఈ సిలిండర్ ధర రూ.45 మేర పెరగనుండగా 14 కేజీల గ్యాస్ సిలిండర్ ధరలో మార్పులేదు. ఇది కాస్త ఊరట కలిగించే అంశం.
 
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరగడంతో అమాంతం ధరల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కాగా 14 కేజీల గ్యాస్ సిలిండర్ ధర రూ.854 వద్ద సాగుతోంది. మొత్తమ్మీద గ్యాస్ బండ రూ.1000కి చేరుకునే అవకాశం వుందంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harshali Malhotra: ఎనర్జీ కోసం ఉదయం దీనిని తాగమని ఆయన నాకు చెప్పేవారు: హర్షాలి మల్హోత్రా

'మన శంకర వరప్రసాద్ గారు'లో ఆ ఇద్దరు స్టార్ హీరోల స్టెప్పులు!

Chiranjeevi and Venkatesh: చంటి, చంటబ్బాయి పై మాస్ డ్యాన్స్ సాంగ్ చిత్రీకరణ

రజనీకాంత్ చిత్రంలో విజయ్ సేతుపతి!!

'మన శంకర వరప్రసాద్ గారు' అందర్నీ సర్‌ప్రైజ్ చేస్తారు : అనిల్ రావిపూడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments