Webdunia - Bharat's app for daily news and videos

Install App

తీర్థంలో మత్తు మందు ఇచ్చి అత్యాచారం.. పూజారికి లుక్ అవుట్ నోటీసు

సెల్వి
గురువారం, 23 మే 2024 (11:39 IST)
Priest
చెన్నైలోని ప్రముఖ శక్తి ఆలయం కాళికాంబాల్ దేవాలయం ప్రస్తుతం వార్తల్లో నిలుస్తోంది. ఇందుకు కారణం ఆ ఆలయ పూజారి చేసిన రాసలీలలే. ఆలయానికి వచ్చే భక్తురాలిని వివాహం చేసుకుంటానని మోసం చేసిన పూజారికి ప్రస్తుతం లుక్ అవుట్ నోటీసు జారీ అయ్యింది. 
 
పూజారి మునుస్వామి అనే వ్యక్తి ప్రస్తుతం పరారీలో వున్నాడు. ఈ నేపథ్యంలో అతడు విదేశాలకు పారిపోయే అవకాశం వున్నందున.. లుక్ అవుట్ నోటీసు జారీ చేయడం జరిగింది. ఇంకా ఈ కేసులో విచారణ జరిపేందుకు అర్చకుడు కాళిదాస్‌తో సహా ఐదుగురు సభ్యులతో కూడిన ఆలయ నిర్వాహకులకు పోలీసులు సమన్లు జారీ చేసింది. 
 
కాళికాంబాల్ ఆలయంలో అర్చకుడిగా పనిచేసిన కార్తీక్ మునుస్వామి తీర్థంలో మత్తు మందు కలిపి ఇచ్చాడని.. ఆపై మత్తులోకి జారుకున్నాక యాంకర్ అయిన మహిళపై అకృత్యానికి పాల్పడినట్లు కేసు నమోదైంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలవబోతున్న నిర్మాతలు

పవన్ కల్యాణ్ క్యూట్ ఫ్యామిలీ పిక్చర్‌ వైరల్

అనుష్క శెట్టికి అరుదైన వ్యాధి: నవ్వొచ్చినా.. ఏడుపొచ్చినా ఆపుకోలేదు..

షారూఖ్ ఖాన్ సరసన సమంత.. అంతా సిటాడెల్ ఎఫెక్ట్

బైరెడ్డితో పెళ్లి లేదు.. అవన్నీ రూమర్సే.. ఆపండి.. శ్రీరెడ్డి వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలు రోజూ ఫ్రైడ్ రైస్ తింటున్నారా?

ఈ 7 పదార్థాలు తింటే పైల్స్ ప్రాబ్లమ్ మరింత పెరుగుతుంది, ఏంటవి?

గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

క్వీన్ ఆఫ్ ఫ్రూట్ మాంగోస్టీన్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఎర్రటి అరటి పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదేనా?

తర్వాతి కథనం
Show comments