Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్రీన్ సిగ్నెల్ ఇచ్చాకే లూప్ లైన్‌లోకి వెళ్లింది... లోకో పైలెట్ గుణనిధి మొహంతి

Webdunia
సోమవారం, 5 జూన్ 2023 (16:18 IST)
ఒడిశా రాష్ట్రంలోని బాలాసోర్‌ వద్ద జరిగిన మూడు రైళ్ల ప్రమాద ఘటనలో షాలిమార్ - చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు లోకో పైలెట్ గుణనిధి మొహంతి చివరిగా చెప్పిన మాటలు ఇపుడు కీలకంగా మారాయి. తొలుత కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, ఆ తర్వాత వెంటనే మార్చబడిందని, అపుడే లూప్ లైనులోకి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని చెప్పారు. కానీ, లూప్‌లైనులో గూడ్సు రైలు ఆగివుండటంతో ఈ ప్రమాదం జరిగిందని వెల్లడించారు. లోకో పైలెట్ మహంతి ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. అయితే, ఆయన  చివరి మాటలు ఇపుడు విచారణలో అత్యంత కీలకంగా మారాయి. 
 
కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పడంతో గూడ్సు రైలును ఢీకొట్టినట్టుగా రైల్వే శాఖ ప్రాథమిక నివేదికలో పేర్కొంది. కానీ, ఈ ఎక్స్‌ప్రెస్ రైలు‌కు తొలుత గ్రీన్ సిగ్నల్ ఇచ్చాకే లూప్ లైనులోకి వెళ్లిందని, సిగ్నల్ జంప్ కాలేదని లోకే పైలెట్ గుణనిధి మొహంతి తెలిపారు. సిగ్నల్ విషయంలో ఏం జరిగిందో లోకో పైలెట్ వివరించారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments