Webdunia - Bharat's app for daily news and videos

Install App

వీధి వ్యాపారులకు శుభవార్త చెప్పిన కేంద్రం..

Webdunia
సోమవారం, 1 జూన్ 2020 (23:11 IST)
వీధి వ్యాపారులను ఆదుకునేందుకు రూ. 10 వేల వరకు రుణాన్ని అందించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కరోనా లాక్‌డౌన్‌తో ఆర్థికంగా దెబ్బతిన్న వారందరికీ తోడ్పాటును అందించేందుకు కేంద్రం ముందడుగు వేస్తోంది. అందులో భాగంగానే రైతులకు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహ పరిశ్రమలకు చేయూతను ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఇవాళ జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు.
 
కేబినెట్ భేటి ముగిసిన తర్వాత కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వివరించారు. లాక్‌డౌన్ సమయంలో ఇళ్లకే పరిమితమై, ఆర్థికంగా దెబ్బతిన్న స్ట్రీట్ వెండర్స్‌కు కేంద్ర సర్కార్ శుభవార్త చెప్పింది. దేశంలోని సుమారు 50 లక్షల మంది స్ట్రీట్ వెండర్స్‌కు వెంటనే రూ.10 వేల వరకు రుణాలను అందించనున్నట్లు ప్రకాశ్ జవదేకర్ ప్రకటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments