Webdunia - Bharat's app for daily news and videos

Install App

బోరున విలపించిన బీజేపీ కురువృద్ధుడు

Webdunia
సోమవారం, 10 ఫిబ్రవరి 2020 (09:52 IST)
భారతీయ జనతా పార్టీకి కురువృద్ధుకు ఎల్కే. అద్వానీ బోరున విలపించారు. ఆయన ఏడ్చింది ఎదుకో తెలుసా? ఓ చిత్రాన్ని చూస్తూ భావోద్వేగానికిలోనై దుఃఖసాగరంలో మునిగిపోయారు. ఈ విషయాన్ని విదు వినోద్ చోప్రా ఫిలిమ్స్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, "శిఖర" : అన్‌టోల్డ్‌ స్టోరీ ఆఫ్‌ కశ్మీరీ పండిట్స్‌ అనే హిందీ విడుదల కాగా, దాన్ని అద్వానీ కోసం ప్రత్యేక స్క్రీనింగ్ వేశారు ఈ చిత్రాన్ని చూస్తూ ఆయన కన్నీరు పెట్టుకున్నారు. ఎంతో ఉద్వేగంతో కూడుకున్న ఈ చిత్రాన్ని చూస్తూ ఈ బీజేపీ వృద్ధనేత కన్నీరు పెట్టుకుంటుండగా, చిత్ర దర్శకుడు వినోద్‌ చోప్రా ఆయన దగ్గరకి వెళ్లి ఓదార్చుతారు. 
 
ఇందుకు సంబంధించిన వీడియోని ఇటీవల విదు వినోద్ చోప్రా ఫిలిమ్స్ తన అధికారిక ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది. 1990లో కాశ్మీర్‌ పండిట్లపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో వారు ఇళ్లని వదిలిపోయారు. ఈ నేపథ్యంలో చిత్ర దర్శకుడు సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమా ప్రతి ఒక్కరికి ఎంతగానో కనెక్ట అయింది. ఆదిల్‌ ఖాన్, సాదియా ప్రధాన పాత్రలలో రూపొందిన ఈ చిత్ర ఫిబ్రవరి 7న విడుదలైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కలర్ ఫొటో, బేబి మేకర్స్ కొత్త సినిమా టైటిల్, గ్లింప్స్ రిలీజ్

CM: కృష్ణ గారి జయంతినాడు గుర్తుచేసుకున్న చంద్రబాబు

Gaddar Awards: తెలంగాణ గద్దర్ అవార్డులు-మొత్తానికి పప్పు బెల్లాలు పంచిపెట్టారు..

Nagababu: నిహారిక కొణిదెల తొలి చిత్రానికి గద్దర్ అవార్డ్.. నాగబాబు హర్షం

Srileela: వధువులా దుస్తులు ధరించిన శ్రీలీల.. బుగ్గలకు పసుపు రాసుకుంది.. పెళ్లి ఖాయమా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments