Webdunia - Bharat's app for daily news and videos

Install App

మనీష్ సిసోడియా, కవితల జ్యుడీషియల్ కస్టడీ జూలై 31 వరకు పొడిగింపు

సెల్వి
శుక్రవారం, 26 జులై 2024 (20:05 IST)
మద్యం పాలసీ కుంభకోణంలో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, బీఆర్‌ఎస్ నేత కె. కవితల జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ కోర్టు శుక్రవారం జూలై 31 వరకు పొడిగించింది. గతంలో మంజూరైన జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో వీరిద్దరినీ తీహార్ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుపరిచారు.
 
ఇదే స్కామ్‌కు సంబంధించి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు జ్యుడీషియల్ కస్టడీని ఆగస్టు 8 వరకు పొడిగిస్తూ గురువారం రౌస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా తెలిపారు. సిసోడియా బెయిల్ పిటిషన్లపై సుప్రీంకోర్టు గత వారం నోటీసులు జారీ చేసింది.
 
జూలై 29లోగా తమ సమాధానం ఇవ్వాలని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ),  ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి)లను కోరింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments