Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తర కాశీలో విషాదం.. పిడుగుపాటుకు 300 మేకలు మృతి

Webdunia
ఆదివారం, 26 మార్చి 2023 (13:37 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఉత్తర కాశీలో విషాదం చోటుచేసుకుంది. పిడుగుపాటుకు ఏకంగా 300 మేకలు మృతి చెందాయి. ఇంత భారీ సంఖ్యలో మేకలు చనిపోవడంట ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ విషయం తెలుసుకున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు నష్ట నివారణ చర్యలు చేపట్టారు. 
 
ఉత్తరకాశీలోని ఖట్టు ఖాల్ అనే అటవీ ప్రాంతంలో పిడుగు పాటు కారణంగా ఏకంగా 350కి పైగా మేకలు చనిపోయాయి. శనివారం ఈ దుర్ఘటన జరిగింది. బర్సు గ్రామానికి చెందిన సంజీవ్ రావత్ అనే వ్యక్తితన స్నేహితుడితో కలిసి గొర్రెలు, మేకలను రిషికేష్ నుంచి ఉత్తరాశీకి తొలుకుని వెళుతున్న క్రమంలో పిడుగుపడింది. దీంతో 300కి పైగా మేకలు చనిపోయారు. 
 
మరోవైపు, ఈ విపత్తు గురించి తెలుసుకున్న రాష్ట్ర విపత్తుల నిర్వహణ విభాగం ప్రమాదం జరిగిన ప్రాంతానికి ఓ బృందాన్ని పంపించి, నష్టాన్నిఅంచనా వేసి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఆ తర్వాత బాధిత ప్రాంతానికి జిల్లా అధికార యంత్రాంగాన్ని పంపిస్తామని విపత్తుల నిర్వహణ విభాగం ప్రకటించింది. సాధారణంగా పిడుగుపాటుకు పొలాల్లో మేత మేసే పశువులు చనిపోతున్న సంఘటనలకు సంబంధించిన వార్తలు వచ్చాయి. కానీ ఇపుడు మేకలు చనిపోవడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

తమిళ డి ఎన్ ఏ చిత్రం తెలుగులో మై బేబి గా రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

తర్వాతి కథనం
Show comments