Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ - ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో భూప్రకంపనలు

Webdunia
బుధవారం, 22 ఫిబ్రవరి 2023 (15:16 IST)
ఢిల్లీ, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో భూప్రకంపనలు సంభవిచాయి. బుధవారం మధ్యాహ్నం ఉత్తరాఖండ్, ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో భూమి కంపించింది. మధ్యాహ్నం 1.40 గంటల సమయంలో ఈ భూప్రకంపనలు సంభవించగా, ఇవి రిక్టర్ స్కేలుపై 4.4 తీవ్రతతో ప్రకంపనలు సంభవించినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. 
 
ముఖ్యంగా, దేశ రాజధాని ఢిల్లీ - ఎన్సీఆర్‌తో పాటు ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఈ భూప్రకంపనలు కనిపించాయిని అధికారులు వెల్లడించారు. ఈ భూకంప కేంద్రాన్ని ఉత్తరాఖండ్‌ ఫితోరాగఢ్‌లో పది కిలోమీటర్ల లోతన గుర్తించినట్టు వారు తెలిపారు. 
 
అయితే, ఈ  భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదు. ఇదిలావుంటే, బుధవారం ఉదయం పొరుగు దేశమైన నేపాల్‌లో భూకంపం సంభవించింది. దీని ప్రభావం ఉత్తరాఖండ్, ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కనిపించాయని వారు అభిప్రాయపడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్.ఆర్.ఆర్. బిహైండ్, బియాండ్ వీడియోను విడుదలచేస్తున్న ఎస్.ఎస్.రాజమౌళి

కె.సి.ఆర్. (కేశవ చంద్ర రమావత్) కు పార్ట్ 2 కూడా వుంది : రాకింగ్ రాకేష్

అల్లు అర్జున్ బెయిల్ రద్దుకు పోలీసుల అప్పీల్?

అడివి శేష్, మృణాల్ ఠాకూర్ మధ్య కెమిస్ట్రీ అదుర్స్ అంటున్న డకాయిట్ టీమ్

వైలెంట్ - సైలెంట్ ప్రేమకథ - ఫ్లాప్ వచ్చిన ప్రతిసారీ మారాలనుకుంటా : అల్లరి నరేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

తర్వాతి కథనం
Show comments