Webdunia - Bharat's app for daily news and videos

Install App

దళిత బాలికపై సామూహిక అత్యాచారం.. నిందితులకు జీవిత ఖైదు

ఓ దళిత బాలికను నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి ఆమెపై ముగ్గురు సామూహిక అత్యాచారం జరిపిన దోషులకు జీవిత ఖైదు విధిస్తూ దర్బంగా అదనపు జిల్లా సెషన్స్ జడ్జీ అశోక్ కుమార్ శ్రీవాస్తవ సంచలన తీర్పు ఇచ్చారు

Webdunia
శనివారం, 28 జనవరి 2017 (11:27 IST)
ఓ దళిత బాలికను నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి ఆమెపై ముగ్గురు సామూహిక అత్యాచారం జరిపిన దోషులకు జీవిత ఖైదు విధిస్తూ దర్బంగా అదనపు జిల్లా సెషన్స్ జడ్జీ అశోక్ కుమార్ శ్రీవాస్తవ సంచలన తీర్పు ఇచ్చారు.

రైల్వే స్టేషనుకు ఆటోలో వెళుతున్న ఓ దళిత బాలికను ఆటో రిక్షా డ్రైవరు షమీమ్ అలియాస్ ఛోటు, తన ఇద్దరు స్నేహితులైన బీరేంద్ర యాదవ్, రామ్ కుమార్ షాలు బాలికను విశ్వవిద్యాలయ పోలీసుస్టేషను పరిధిలోని బస్టాండు వద్ద ఉన్న నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్లి ఒకరి తర్వాత మరొకరు ముగ్గురూ అత్యాచారం జరిపారు. 
 
దర్బంగా పోలీసులు నిందితులను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టగా జడ్జీ విచారించి వారిని దోషులని ప్రకటించి వారికి జీవిత ఖైదుతో పాటు ఒక్కొక్కరూ రూ15వేల చొప్పున జరిమానా విధించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జాకీ చాన్ కరాటే కిడ్: లెజెండ్స్ పాత్రలకు అజయ్ దేవగన్, యుగ్ దేవగన్ డబ్బింగ్

పిల్లి, పాప పోస్టర్ తో నవీన్ చంద్ర చిత్రం హనీ షూటింగ్ ప్రారంభం

చిరంజీవి విశ్వంభర రామ రామ సాంగ్ 25+ మిలియన్ వ్యూస్ తో ట్రెండింగ్

సిద్ధార్థ్, శరత్‌కుమార్, దేవయాని చిత్రం 3 BHK విడుదలకు సిద్ధం

పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో త్రిబాణధారి బార్భరిక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఇండియాలో ప్రీమియం లెదర్ స్లిప్-ఆన్ ఫర్ మెన్‌తో కొత్త విభాగంలో రేర్’జ్ బై రేర్ రాబిట్

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments