Webdunia - Bharat's app for daily news and videos

Install App

లా విద్యార్థినిపై ఫలాహరీ బాబా అత్యాచారం...

దేశంలో దొంగ బాబాల అరాచకాలకు అడ్డూఅదుపు లేకుండాపోతోంది. ఇప్పటికే ఇద్దరు సాధ్వీలపై అత్యాచారం జరిపిన కేసులో డేరా చీఫ్ గుర్మీత్ రాం రహీం సింగ్‌కు 20 యేళ్ల జైలు శిక్షపడిన విషయం తెల్సిందే. ఈనేపథ్యంలో మరో కీ

Webdunia
గురువారం, 21 సెప్టెంబరు 2017 (10:29 IST)
దేశంలో దొంగ బాబాల అరాచకాలకు అడ్డూఅదుపు లేకుండాపోతోంది. ఇప్పటికే ఇద్దరు సాధ్వీలపై అత్యాచారం జరిపిన కేసులో డేరా చీఫ్ గుర్మీత్ రాం రహీం సింగ్‌కు 20 యేళ్ల జైలు శిక్షపడిన విషయం తెల్సిందే. ఈనేపథ్యంలో మరో కీచక బాబా ‘వ్యవహారం’ వెలుగుచూసింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఛత్తీస్‌‌ఘడ్‌‌లోని బిలాస్‌‌పూర్‌‌కు చెందిన యువతి లా విద్యాభ్యాసం చేసింది. ఇంటర్న్‌షిప్ కూడా విజయవంతంగా పూర్తిచేసింది. ఈ ఆనందాన్ని తన బంధువైన ఫలాహరీ బాబాతో పంచుకుందామని అదేపట్టణంలో ఉన్న ఫలాహారీ బాబా దగ్గరకు వెళ్లింది. పూజలో ఉన్న బాబాను కలిసేందుకు అతని గదిలోకి వెళ్లింది.
 
హారతి కార్యక్రమం పూర్తి కావడంతో గదిలోకి వచ్చిన బాబా, యువతిని చూసి తలుపుగడియ పెట్టి అత్యాచారయత్నం చేశాడు. దీంతో యువతి అవమానభారంతో ఢిల్లీలోని తన సోదరుడి దగ్గరకు చేరుకుని జరిగింది వివరించింది. దీంతో అతను తన సోదరిని తీసుకుని బిలాస్‌పూర్ చేరుకుని, పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బాబాపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments