Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీహార్ మాజీ సీఎం లాలూకు ఐదేళ్ళ జైలు - జరిమానా

Webdunia
సోమవారం, 21 ఫిబ్రవరి 2022 (15:32 IST)
బీహార్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ మాజీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు మరో కేసులో ఐదేళ్ళ జైలుశిక్ష పడింది. అలాగే, రూ.60 లక్షల అపరాధం కూడా విధించారు. ఈ మేరకు పాట్నాలోని సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది. గడ్డి కుంభకోణం కేసులో ఈ తీర్పును వెలువరించింది. 
 
లాలూ ప్రసాద్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో డొరండో ట్రెజరీ నుంచి అక్రమంగా రూ.139.35 కోట్ల మేరకు విత్ డ్రా చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. దీనిపై సీబీఐ విచారణ జరిపింది. ఈ కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు ఇటీవల లాలూ ప్రసాద్ యాదవ్‌ను దోషిగా తేల్చింది. సోమవారం శిక్షను ఖరారు చేసింది. కాగా, ఇప్పటికే ఓ దాణా స్కామ్‌లో లాలూ ప్రసాద్ యాదవ్ శిక్షను అనుభవిస్తున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments