Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీహార్ మాజీ సీఎం లాలూకు ఐదేళ్ళ జైలు - జరిమానా

Webdunia
సోమవారం, 21 ఫిబ్రవరి 2022 (15:32 IST)
బీహార్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ మాజీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు మరో కేసులో ఐదేళ్ళ జైలుశిక్ష పడింది. అలాగే, రూ.60 లక్షల అపరాధం కూడా విధించారు. ఈ మేరకు పాట్నాలోని సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది. గడ్డి కుంభకోణం కేసులో ఈ తీర్పును వెలువరించింది. 
 
లాలూ ప్రసాద్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో డొరండో ట్రెజరీ నుంచి అక్రమంగా రూ.139.35 కోట్ల మేరకు విత్ డ్రా చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. దీనిపై సీబీఐ విచారణ జరిపింది. ఈ కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు ఇటీవల లాలూ ప్రసాద్ యాదవ్‌ను దోషిగా తేల్చింది. సోమవారం శిక్షను ఖరారు చేసింది. కాగా, ఇప్పటికే ఓ దాణా స్కామ్‌లో లాలూ ప్రసాద్ యాదవ్ శిక్షను అనుభవిస్తున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments