ఒక నిమిషంలో 70,000 ఫోన్లను విక్రయించిన రెడ్ మి

Webdunia
సోమవారం, 21 ఫిబ్రవరి 2022 (14:55 IST)
Redmi
రెడ్ మి కొత్తగా వచ్చిన కె40 గేమింగ్ మొబైల్ నిమిషంలో 70,000 ఫోన్లను విక్రయించింది. ఇప్పటికే స్మార్ట్ ఫోన్ కంపెనీలు ప్రతి సంవత్సరం కొత్త ఫీచర్లతో వివిధ మోడల్ ఫోన్లను లాంఛ్ చేస్తూనే ఉన్నాయి. గేమింగ్ కోసం ప్రత్యేక ఫీచర్లతో రెడ్‌మీ కె40ని ప్రారంభించింది.
 
ఫీచర్స్:
12జిబి + 128జిబి మోడల్ ధర రూ.42,600, 
12జీబి + 256జీబి స్టోరేజ్ ఆప్షన్ల ధర రూ.46,000. 
 
ఆదివారం ప్రత్యేక అమ్మకం ప్రారంభం కావడంతో ఒక్క నిమిషంలో 70,000 ఫోన్లు అమ్ముడుపోయాయని రెడ్‌మీ తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhandoraa Title Song: దండోరా మూవీ టైటిల్ సాంగ్‌ విడుదల.. నిను మోసినా న‌ను మోసినా..

వెంకీ మామకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మన శంకర వర ప్రసాద్ గారు

DVS Raju: డీవీఎస్ రాజు 97వ జయంతి వేడుకలు.. ఎన్టీఆర్‌తో ఎన్నో?

వృష‌భ‌ నుంచి తండ్రీ కొడుకుల అనుబంధాన్ని తెలియజేసే అప్పా సాంగ్ రిలీజ్

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9.. ఈ షో విజేత ఎవరంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అప్పుడప్పుడు కాస్త పచ్చికొబ్బరి కూడా తింటుండాలి, ఎందుకంటే?

ఈ శీతాకాలంలో కాలిఫోర్నియా బాదంతో మీ చర్మానికి తగిన సంరక్షణను అందించండి

తులసి పొడితో హెయిర్ ప్యాక్ వేసుకుంటే.. జుట్టు నెరవదు.. తెలుసా?

Tomato Soup: శీతాకాలంలో టమోటా సూప్ తీసుకుంటే?

నీలి రంగు శంఖులో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..? మహిళలు శంఖు పువ్వు టీ తాగితే?

తర్వాతి కథనం
Show comments