Webdunia - Bharat's app for daily news and videos

Install App

సర్... జైల్లో చలిగా ఉంది.. లాలూ :: అయితే తబలా వాయించు.. సీబీఐ జడ్జి

గడ్డి స్కామ్‌లో దోషిగా తేలిన బీహార్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ వ్యాఖ్యలపై రాంచీ (ప్రస్తుతం జార్ఖండ్ రాష్ట్ర రాజధాని) సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఘాటుగా స్పందించారు.

Webdunia
శుక్రవారం, 5 జనవరి 2018 (14:00 IST)
గడ్డి స్కామ్‌లో దోషిగా తేలిన బీహార్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ వ్యాఖ్యలపై రాంచీ (ప్రస్తుతం జార్ఖండ్ రాష్ట్ర రాజధాని) సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఘాటుగా స్పందించారు. ఈ కేసు విచారణ సందర్భంగా కోర్టు లోపల ఉన్న న్యాయమూర్తి ఒకరు చేసిన వ్యాఖ్యలు ఇపుడు వెలుగులోకి వచ్చాయి. 
 
ఈ కేసులో లాలూ ప్రసాద్ యాదవ్‌కు గురువారం శిక్షలు ఖరారు చేయాల్సి వుంది. దీంతో లాలూ కోర్టులో హాజరుపరిచారు. ఆ సమయంలో లాలూ న్యాయమూర్తితో మాట్లాడుతూ... "సర్... జైల్లో చాలా చలిగా ఉంది. కనీసం నన్ను కలిసేందుకు వచ్చిన వారితో కూడా మాట్లాడనివ్వడంలేదు.." అని చెప్పారు. 
 
దీనిపై జడ్జి సీరియస్ అయ్యారు. "మిమ్మల్ని కోర్టుకు పిలిపించింది ప్రజలను కలుసుకునేందుకే. మీకు చలిగా అనిపిస్తే... హర్మోనియమో, తబలానో వాయించుకుని చలిని అధిగమించండి.." అంటూ ఒకింత గట్టిగా చెప్పారు. దీంతో లాలూ కిమ్మనకుండా ఉండిపోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

డ్రగ్స్‌కు వ్యతిరేకంగా రూపొందిన ఫైటర్ శివ టీజర్ ఆవిష్కరించిన అశ్వనీదత్

ధర్మశాల వంటి ఒరిజనల్ లొకేషన్ లో పరదా చిత్రించాం : డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల

Madhu Shalini: మా అమ్మానాన్న లవ్ స్టోరీ కన్యాకుమారిలానే వుంటుంది : మధు షాలిని

Priyanka Arul : ఓజీ చిత్రం నుండి ప్రియాంక అరుల్ మోహన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

తర్వాతి కథనం
Show comments