Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాలూకు కిడ్నీ ఆపరేషన్ విజయవంతం

Webdunia
సోమవారం, 5 డిశెంబరు 2022 (19:02 IST)
ఆర్జేడీ అధినేత, బిహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు సోమవారం నిర్వహించిన కిడ్నీ ఆపరేషన్ విజయవంతమైంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆయనకు రెండు కిడ్నీలు విఫలమైనట్టు వైద్యులు నిర్ధారించారు. దీంతో ఆయనకు కిడ్నీ ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారు. 
 
దీంతో కుమార్తె రోహిణి కిడ్నీదానం చేయడంతో ఈ ఆపరేషన్‌ను సింగపూర్‌లో పూర్తిచేశారు. ప్రస్తుతం లాలూతో పాటు రోహిణి కూడా ఆరోగ్యంగా ఉన్నట్టు వైద్యులు తెజస్వీ వెల్లడించారు. కిడ్నీ మార్పిడి చికిత్స తర్వాత తన తండ్రిని ఆపరేషన్ థియేటచర్ నుంచి ఐసీయూకి మార్చినట్టు బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ వెల్లడించారు. 
 
కాగా, లాలూ కుమార్తె రోహిణి సింగపూర్‌కు చెందిన ఓ ఐటీ నిపుణిని పెళ్లి చేసుకుని అక్కడే స్థిరపడ్డారు. తండ్రి కోసం తన కిడ్నీ ఇచ్చి ఆయనపై తన ప్రేమను చాటుకున్నారు. తన తండ్రి ఎందరికో ఆదర్శప్రాయుడని, ఆయనకోసం తాను చేస్తున్నది చాలా చిన్న త్యాగమని ఇటీవల రోహిణి పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments