Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోల్‌కతా మొద‌టి మ‌హిళా పోలీస్ ఆఫీస‌ర్ మృతి

Webdunia
శనివారం, 12 సెప్టెంబరు 2020 (06:06 IST)
రోడ్డు ప్ర‌మాదంలో కోల్‌కతాకు చెందిన మొద‌టి మ‌హిళా పోలీస్ ఆఫీస‌ర్ దేబ‌శ్రీ ఛ‌‌ట‌ర్జీతో పాటు మ‌రో ఇద్ద‌రు అధికారులు, సిబ్బంది శుక్ర‌వారం మృతి చెందారు. 
 
కోల్‌క‌తా 12వ బెటాలియన్ సీఐ దేబాశ్రీ ఛటర్జీ ఇద్ద‌రు అధికారుల‌తో క‌లిసి ప‌శ్చిమ బెంగాల్‌లోని హూగ్లీ జిల్లా దద్దూర్ పీఎస్ ప‌రిధిలో హోడ్లాలోని దుర్గాపూర్ ఎక్స్‌ప్రెస్‌వేలో కోల్‌కతాకు వెళ్తున్నారు. 
 
అతివేగంగా కారు న‌డుపుతున్న డ్రైవ‌ర్.. అదుపుత‌ప్పి ఎదురుగా వ‌స్తున్న ఇసుక లారీని ఢీకొట్టాడు. ఈ ప్ర‌మాదంలో దేబాశ్రీ చ‌ట‌ర్జీతో పాటు మ‌రో ఇద్ద‌రు అధికారులు, ఆమె వ్య‌క్తిగ‌త సెక్యూరిటీ గార్డు త‌ప‌స్ బ‌ర్మ‌న్‌, డ్రైవ‌ర్ మ‌నోజ్ తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.

వారిని స్థానిక ఐబీ స‌ద‌ర్ ద‌వాఖాన‌కు తీసుకెళ్ల‌గా అప్ప‌టికే మ‌ర‌ణించిన‌ట్లు వైద్యులు ధృవీక‌రించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nani: వైలెన్స్ సినిమాలున్న దేశాల్లో క్రైమ్ రేట్ తక్కువ, కానీ ఇక్కడ మన బుద్ధి సరిగ్గా లేదు : నాని

Dhanush: శేఖర్ కమ్ముల కుబేర లో ధనుష్ మాస్ సాంగ్ డేట్ ప్రకటన

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

తర్వాతి కథనం
Show comments