Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబై వైద్యురాలిని బెదిరించిన బాలుడు.. కోల్‌కతా ఘటన గుర్తుందిగా...

ఠాగూర్
ఆదివారం, 25 ఆగస్టు 2024 (12:09 IST)
ముంబై నగరంలో 16 యేళ్ల బాలుడు ఓ వైద్యురాలిని బెదిరించాడు. తన క్లినిక్ ముందు పార్కింగ్ చేసిన ద్విచక్రవాహనాన్ని తీయమన్నందుకు ఆ బాలుడు తీవ్రస్థాయిలో స్పందించారు. కోల్‌కతా హత్యాచార ఘటన గుర్తుందిగా అంటూ వైద్యురాలిని బెదిరించాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
 
ముంబై నగరంలోని సాథే నగర్‌లో ఒక వైద్యురాలు సొంతంగా ఓ క్లినిక్ పెట్టుకుంది. దానికి ఎదురుగా 16 యేళ్ళ బాలుడు శనివారం మధ్యాహ్నం తన స్కూటర్‌ను పార్క్ చేశాడు. దీన్ని గమనించిన వైద్యురాలు అక్కడి నుంచి దానిని తీయాలని కోరింది. దీంతో బాలుడు కోపంతో ఊగిపోతూ ఆమెతో వాగ్వాదానికి దిగాడు. కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటనను గుర్తుచేస్తూ.. నీక్కూడా అదే గతి పడుతుంది" అంటూ ఆమెకు హెచ్చరికలు చేశాడు.
 
అంతేకాకుండా మరికొందరితో కలిసి తన భార్యపై బాలుడు దాడి చేసినట్టు బాధిత వైద్యురాలి భర్త ఆరోపించారు. తమకు సత్వర న్యాయం జరగాలని, నిందితుడు కాబట్టి తప్పించుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. బాధిత వైద్యురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

జానీ మాస్టర్... మీరు దోషి అయితే... దానిని అంగీకరించండి : మంచు మనోజ్ ట్వసీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments