Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిర్యానీ తీసిస్తాం.. ఉద్యోగం ఇప్పిస్తాం.. బ్రిడ్జి నుంచి దిగరా బాబూ...?!

సెల్వి
మంగళవారం, 23 జనవరి 2024 (19:25 IST)
పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. ఒక వ్యక్తి తన జీవితాన్ని ముగించాలనే ఉద్దేశ్యంతో వంతెన ఎక్కాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియోలో కోల్‌కతాలోని పార్క్ సర్కస్‌లో ఉన్న భారీ ఇనుప వంతెనపై వ్యక్తి ఎక్కినట్లు చూడవచ్చు. సదరు వ్యక్తి బ్రిడ్జి ఎక్కి అక్కడి నుంచి దూకేస్తానని బెదిరించాు. కానీ పోలీసుల జోక్యంతో కిందకు దిగాడు. 
 
కోల్‌కతాలోని ప్రముఖ హోటల్ నుంచి బిర్యానీ ఇస్తానని ఆ వ్యక్తికి పోలీసులు ఆఫర్ చేశారు. ఇంకా ఉద్యోగం కూడా ఇప్పిస్తామన్నారు. దీంతో ఆ బ్రిడ్జి నుంచి సదరు వ్యక్తి దిగాడు. ఆ వ్యక్తి డ్రామా సృష్టించి ఆ ప్రాంతంలో దాదాపు 20 నిమిషాలకు పైగా ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించాడు. ఈ సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sathya: భకాసుర టైటిల్‌ ర్యాప్‌ సాంగ్‌ను ఆవిష్కరించిన అనిల్ రావిపూడి

సుహాస్‌, మాళవిక మనోజ్ నటించిన ఓ భామ అయ్యో రామ ట్రైలర్‌

Varun Tej: వరుణ్ తేజ్ 15 వ చిత్రం విదేశాల్లో షూటింగ్

Kartik Aaryan- Sreeleela: కార్తీక్ ఆర్యన్‌తో శ్రీలీల ప్రేమాయణం? డిన్నర్‌కు? (video)

రామాయణం: సీత పాత్రకు సాయి పల్లవి యాప్ట్ కాదంటోన్న నెటిజన్లు.. ట్రోల్స్ మొదలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments