Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్ పార్టీలో చేరిన బీజేపీ ఎంపీ.. విమర్శలకు మరింత పదును

Webdunia
సోమవారం, 18 ఫిబ్రవరి 2019 (12:27 IST)
సార్వత్రిక ఎన్నికలకు ముందు కేంద్రంలో కూడా వలస రాజకీయాలు జోరందుకున్నాయి. బీజేపీ నుంచి సస్పెన్షన్‌కు గురైన మాజీ క్రికెటర్, ఎంపీ కీర్తి ఆజాద్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీహార్‌ ధబాంగ్ లోక్‌సభ స్థానం నుంచి ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 
 
ఈయన ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీలో చేరారు. నిజానిక ఈయన గత శుక్రవారమే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరాల్సి ఉంది. అయితే పుల్వామా ఉగ్రదాడి ఘటనలో 40 మంది భారత జవాన్లు అమరులైన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో ఆయన చేరిక సోమవారానికి వాయిదా వేసింది. 
 
కీర్తి అజాద్ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారంటూ 2015 డిసెంబరులో పార్టీ నుంచీ బీజేపీ సస్పెండ్ చేసింది. అప్పట్లో ఆయన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీపై తీవ్ర అవినీతి ఆరోపణలు చేయగా... ఆయనకు ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు మద్దతు తెలిపాయి.

సంబంధిత వార్తలు

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments