Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్ పార్టీలో చేరిన బీజేపీ ఎంపీ.. విమర్శలకు మరింత పదును

Webdunia
సోమవారం, 18 ఫిబ్రవరి 2019 (12:27 IST)
సార్వత్రిక ఎన్నికలకు ముందు కేంద్రంలో కూడా వలస రాజకీయాలు జోరందుకున్నాయి. బీజేపీ నుంచి సస్పెన్షన్‌కు గురైన మాజీ క్రికెటర్, ఎంపీ కీర్తి ఆజాద్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీహార్‌ ధబాంగ్ లోక్‌సభ స్థానం నుంచి ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 
 
ఈయన ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీలో చేరారు. నిజానిక ఈయన గత శుక్రవారమే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరాల్సి ఉంది. అయితే పుల్వామా ఉగ్రదాడి ఘటనలో 40 మంది భారత జవాన్లు అమరులైన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో ఆయన చేరిక సోమవారానికి వాయిదా వేసింది. 
 
కీర్తి అజాద్ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారంటూ 2015 డిసెంబరులో పార్టీ నుంచీ బీజేపీ సస్పెండ్ చేసింది. అప్పట్లో ఆయన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీపై తీవ్ర అవినీతి ఆరోపణలు చేయగా... ఆయనకు ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు మద్దతు తెలిపాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

తర్వాతి కథనం
Show comments