Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరుగుదొడ్డి లేదా అయితే ఉచిత బియ్యం కోత : కిరణ్ బేడీ

పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌ (ఎల్జీ)గా బాధ్యతలు నిర్వహిస్తున్న దేశ తొలి మహిళా ఐపీఎస్ అధికారిణి కిరణ్ బేడీ తీసుకునే నిర్ణయాలు సంచలనాత్మకంగా మారుతున్నాయి. ఎల్జీ హోదాలో ఆమె కీలక నిర్ణయాలు తీసుకుంటున్న

Webdunia
ఆదివారం, 29 ఏప్రియల్ 2018 (12:44 IST)
పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌ (ఎల్జీ)గా బాధ్యతలు నిర్వహిస్తున్న దేశ తొలి మహిళా ఐపీఎస్ అధికారిణి కిరణ్ బేడీ తీసుకునే నిర్ణయాలు సంచలనాత్మకంగా మారుతున్నాయి. ఎల్జీ హోదాలో ఆమె కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. 
 
ఇందులోభాగంగా, బహిరంగ మలవిసర్జన రహిత, పరిశుభ్రమైన గ్రామాలకే ఉచిత బియ్యం అందించాలని ఆమె శనివారం ఉత్తర్వులు జారీచేశారు. ఇవి వివాదాస్పదమయ్యాయి. ఆమె కొన్ని గ్రామాలు సందర్శించి అక్కడి పారిశుధ్య నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు.
 
ఫలానా గ్రామం చెత్త రహిత, బహిరంగ మల విసర్జన రహితమని మే 31 లోగా స్థానిక ప్రజాప్రతినిధితోపాటు పంచాయతీ అధికారి నుంచి పౌర సరఫరాల కమిషనర్‌కు లేఖ వస్తేనే అక్కడ ఉచిత బియ్యం పథకం అమలు చేయాలని తన ఆదేశాల్లో పేర్కొన్నారు. అయితే ఈ నిర్ణయం నిరంకుంశంగా ఉందని అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో కిరణ్‌ బేడి తన ఉత్తర్వులను వెనక్కి తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Lavanya Tripathi: పెండ్లిచేసుకున్న భర్తను సతీ లీలావతి ఎందుకు కొడుతోంది ?

మళ్లీ వార్తల్లో నిలిచిన సినీ నటి కల్పిక.. సిగరెట్స్ ఏది రా.. అంటూ గొడవ

Cooli: నటీనటులతో రజనీకాంత్ కూలీ ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

రజనీకాంత్ "కూలీ" నుంచి కీలక అప్‌డేట్... ట్రైలర్ రిలీజ్ ఎపుడంటే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments