Webdunia - Bharat's app for daily news and videos

Install App

భాజపాకు ఇక నిద్ర లేని రాత్రులేనట... ఖుష్బూ ట్వీట్

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో భాజపా విజయకేతనం ఎగురవేసే దిశగా సాగుతోంది. గుజరాత్ మొత్తం 182 స్థానాలకు గాను భాజపా 105 చోట్ల ఆధిక్యతలో ఉంది. కాంగ్రెస్ పార్టీ 74 చోట్ల ఆధిక్యంలో వుండగా 3 చోట్ల ఇతరు

Webdunia
సోమవారం, 18 డిశెంబరు 2017 (11:52 IST)
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో భాజపా విజయకేతనం ఎగురవేసే దిశగా సాగుతోంది. గుజరాత్ మొత్తం 182 స్థానాలకు గాను భాజపా 105 చోట్ల ఆధిక్యతలో ఉంది. కాంగ్రెస్ పార్టీ 74 చోట్ల ఆధిక్యంలో వుండగా 3 చోట్ల ఇతరులు వున్నారు. ఇక హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ సర్కారు నుంచి భాజపా అధికారాన్ని చేజిక్కించుకునే దిశగా సాగుతోంది. అక్కడ మొత్తం 68 స్థానాలకు గాను భాజపా 46, కాంగ్రెస్ పార్టీ 18 చోట్ల, ఇతరులు 4 చోట్ల ఆధిక్యంలో వున్నారు. 
 
ఇదిలావుంటే తమిళనాడు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, సినీ నటి ఖుష్బూ మాత్రం భాజపాకు నిద్రలేని రాత్రులు మొదలయ్యాయంటూ ట్వీట్ చేశారు. మరి ఈమె ట్వీట్ పైన ఎలాంటి స్పందనలు వస్తాయో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments