Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరు రికమెండేషన్ - ఖుష్భూకు ఆ పార్టీలో ఆ పదవి...

తమిళనాడు కాంగ్రెస్ పార్టీకి కొత్త సారథ్యం రాబోతోంది. చాలా రోజుల తరువాత ఒక మహిళకు ఆ పగ్గాలను కాంగ్రెస్ పార్టీ అప్పజెబుతోంది. ఆమె ఎవరో కాదు సినీ నటి ఖుష్భూ. ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పిన ఖుష్భూకే ఆ పదవి అప్పగించాలన్న నిర్ణయానికే అధిష్టానం వచ్చేసింది. ప

Webdunia
మంగళవారం, 17 అక్టోబరు 2017 (18:05 IST)
తమిళనాడు కాంగ్రెస్ పార్టీకి కొత్త సారథ్యం రాబోతోంది. చాలా రోజుల తరువాత ఒక మహిళకు ఆ పగ్గాలను కాంగ్రెస్ పార్టీ అప్పజెబుతోంది. ఆమె ఎవరో కాదు సినీ నటి ఖుష్భూ. ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పిన ఖుష్భూకే ఆ పదవి అప్పగించాలన్న నిర్ణయానికే అధిష్టానం వచ్చేసింది. పండుగ రోజే అధికారిక ప్రకటన రానుంది. ప్రస్తుతం పరిస్థితుల్లో తమిళనాడులో ప్రజల్లో చరిష్మా ఉన్న నేత ఉంటే బాగుంటుందన్నది కాంగ్రెస్ అధినేతల ఆలోచన. అందుకే ఖుష్భూను ఎంచుకున్నారు.
 
అందులోను మెగాస్టార్ చిరంజీవి ఖుష్భూకు రెకమెండేషన్ చేయడంతో అధిష్టానం కాదనలేకపోయింది. చిరు, ఖుష్భూలిద్దరు గతంలో ఎన్నో సినిమాల్లో కలిసి నటించారు. ఇద్దరికి మంచి పరిచయం ఉంది. రాజకీయాల్లో మాత్రం ఇద్దరు మొదట్లో వేర్వేరుగా ఉన్నా ఆ తరువాత సినిమా ఫంక్షన్లలో మాత్రం పరిచయం కొనసాగుతూ వచ్చింది. అది కాస్త ఇప్పుడు ఖుష్భూ రాజకీయంగా నిలబడేందుకు దోహదం చేస్తోంది. తమిళనాడులో ఇప్పటికే సినీనటులు రాజకీయ రంగప్రవేశం చేస్తారన్న ప్రచారం జరుగుతుండటంతో ఖుష్బూను కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దింపుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన అగ్ర నిర్మాతలు - చిన్న నిర్మాతలు అలక

కళ్యాణ్ రామ్‌ యాక్షన్‌ చిత్రంలో విజయశాంతి

కాశ్మీర్ వ్యాలీలో మిస్టర్ బచ్చన్ కోసం మెలోడీ డ్యూయెట్ సాంగ్ షూట్

సుమ‌న్‌తేజ్, హెబ్బాప‌టేల్ న‌టించిన సందేహం మూవీ రివ్యూ

భారతీయ చిత్రపరిశ్రమ మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం 'కల్కి 2898 ఏడీ'

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

పిల్లలు రోజూ ఫ్రైడ్ రైస్ తింటున్నారా?

ఈ 7 పదార్థాలు తింటే పైల్స్ ప్రాబ్లమ్ మరింత పెరుగుతుంది, ఏంటవి?

గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

క్వీన్ ఆఫ్ ఫ్రూట్ మాంగోస్టీన్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments