Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాఖీభాయ్‌లా కావాలనుకున్నాడు.. నలుగురిని చంపేశాడు..

Webdunia
శనివారం, 3 సెప్టెంబరు 2022 (13:54 IST)
KGF Killer
మధ్యప్రదేశ్‌లో ఓ యువకుడు రాఖీభాయ్‌లా కావాలని నలుగురిని హతమార్చాడు. కేజీఎఫ్ రాఖీభాయ్‌లా అవ్వాలనుకున్నాడు. అంతే నలుగురు సెక్యూరిటీ గార్డులను హతమార్చాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. 
 
మధ్యప్రదేశ్ సాగర్ జిల్లాకు చెందిన శివప్రసాద్.. సెక్యూరిటీ గార్డులను ముందు రాడ్‌తో వారి తలపై వేటు వేసి.. తర్వాత బండరాయితో మోది చంపేవాడు. 
 
అయితే పోలీసులు ఇతనిని అరెస్ట్ చేశారు. విచారణలో కేజీఎఫ్ సినిమాలో రాఖీభాయ్‌లా అయ్యేందుకు తాను ఈ హత్యలు చేసినట్లు నిందితుడు చెప్పాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments