Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాళికట్టే సమయానికి ఆ నిజం తెలిసింది.. వరుడు ఏం చేశాడంటే?

డబ్బు సంపాదించడమే లక్ష్యంగా ఓ మహిళ ఎనిమిది మందిని వివాహం చేసుకున్న ఘటన సంచలనం సృష్టించింది. టెక్నాలజీ పెరిగినా అక్కడక్కడా కొత్త విధానంలో మోసాలు పెరిగిపోతున్నాయి. తాజాగా కేరళకు చెందిన మహిళ ఎనిమిది యువక

Webdunia
మంగళవారం, 6 ఫిబ్రవరి 2018 (15:30 IST)
డబ్బు సంపాదించడమే లక్ష్యంగా ఓ మహిళ ఎనిమిది మందిని వివాహం చేసుకున్న ఘటన సంచలనం సృష్టించింది. టెక్నాలజీ పెరిగినా అక్కడక్కడా కొత్త విధానంలో మోసాలు పెరిగిపోతున్నాయి.

తాజాగా కేరళకు చెందిన మహిళ ఎనిమిది యువకులను ప్రేమ పేరిట మోసం చేసి డబ్బులు గుంజేసింది. వివరాల్లోకి వెళితే.. కేరళకు చెందిన షాలిని అనే మహిళ పత్రికలో తానొక వితంతువు అని ప్రకటన ఇచ్చింది. ఆ ప్రకటనలో తాను రెండో వివాహం చేసుకునేందుకు సుముఖంగా వున్నట్లు ప్రకటించింది.
 
ఈ ప్రకటన చూసిన యువకుడు షాలినితో మాట్లాడాడు. పెద్దల సమక్షంలో వివాహం కూడా నిశ్చయించుకున్నాడు. ఆమె మాటలను నమ్మిన యువకుడికి తాళికట్టే సమయానికి అసలు నిజం తెలిసింది. షాలిని వివాహం చేసుకునేందుకు సిద్ధమైన యువకుడి స్నేహితుడు కూడా ఆమె చేతిలో మోసపోయాడు. ఈ విషయం తెలుసుకున్న వరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణలో షాలిని ఇదే తరహాలో పది మందికి పైగా వివాహం పేరిట మోసం చేసి.. వారి నుంచి భారీగా నగదు, నగలను దోచుకున్నట్లు తెలియవచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sri Vishnu: శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా నటించిన #సింగిల్ చిత్రం డేట్ ప్రకటన

Mumait Khan: ముమైత్ ఖాన్ తాజా లుక్ చూస్తే.. వాళ్లంతా పడిపోతారు.. (Photos)

క్రైమ్ వరల్డ్ నేపథ్యానికి భిన్నంగా నాని HIT: The 3rd Case

15వ దాదాఫాల్కే ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ ఫిలిం కేటగిరీలో కిరణ్ అబ్బవరం క సినిమా

హ్యాట్రిక్ హిట్ రావడం ఆనందంగా ఉంది- ఇంద్రగంటి మోహనకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

తర్వాతి కథనం
Show comments