Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాళికట్టే సమయానికి ఆ నిజం తెలిసింది.. వరుడు ఏం చేశాడంటే?

డబ్బు సంపాదించడమే లక్ష్యంగా ఓ మహిళ ఎనిమిది మందిని వివాహం చేసుకున్న ఘటన సంచలనం సృష్టించింది. టెక్నాలజీ పెరిగినా అక్కడక్కడా కొత్త విధానంలో మోసాలు పెరిగిపోతున్నాయి. తాజాగా కేరళకు చెందిన మహిళ ఎనిమిది యువక

Webdunia
మంగళవారం, 6 ఫిబ్రవరి 2018 (15:30 IST)
డబ్బు సంపాదించడమే లక్ష్యంగా ఓ మహిళ ఎనిమిది మందిని వివాహం చేసుకున్న ఘటన సంచలనం సృష్టించింది. టెక్నాలజీ పెరిగినా అక్కడక్కడా కొత్త విధానంలో మోసాలు పెరిగిపోతున్నాయి.

తాజాగా కేరళకు చెందిన మహిళ ఎనిమిది యువకులను ప్రేమ పేరిట మోసం చేసి డబ్బులు గుంజేసింది. వివరాల్లోకి వెళితే.. కేరళకు చెందిన షాలిని అనే మహిళ పత్రికలో తానొక వితంతువు అని ప్రకటన ఇచ్చింది. ఆ ప్రకటనలో తాను రెండో వివాహం చేసుకునేందుకు సుముఖంగా వున్నట్లు ప్రకటించింది.
 
ఈ ప్రకటన చూసిన యువకుడు షాలినితో మాట్లాడాడు. పెద్దల సమక్షంలో వివాహం కూడా నిశ్చయించుకున్నాడు. ఆమె మాటలను నమ్మిన యువకుడికి తాళికట్టే సమయానికి అసలు నిజం తెలిసింది. షాలిని వివాహం చేసుకునేందుకు సిద్ధమైన యువకుడి స్నేహితుడు కూడా ఆమె చేతిలో మోసపోయాడు. ఈ విషయం తెలుసుకున్న వరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణలో షాలిని ఇదే తరహాలో పది మందికి పైగా వివాహం పేరిట మోసం చేసి.. వారి నుంచి భారీగా నగదు, నగలను దోచుకున్నట్లు తెలియవచ్చింది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments