Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్యూషన్‌కు వెళ్లిన బాలుడిపై టీచర్ వేధింపులు.. మద్యం ఇచ్చి..?

Webdunia
మంగళవారం, 8 నవంబరు 2022 (17:05 IST)
ట్యూషన్‌కు వెళ్లిన విద్యార్థిపై చదువు చెప్పాల్సిన ఓ  మహిళా టీచర్ దారుణానికి ఒడిగట్టిన ఘటన సంచలనం రేపింది. కేరళలోని త్రిసూర్ సమీపంలోని మన్నుతి ప్రాంతంలోని ఓ పాఠశాలలో ఓ బాలుడు 10వ తరగతి చదువుతున్నాడు. పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుడిని చూడటానికి విద్యార్థి సాయంత్రం ట్యూషన్‌కి వెళ్లాడు
 
విద్యార్థిపై కన్నేసిన టీచర్.. మద్యం సేవిస్తూ ఆ బాలుడికి మద్యం ఇచ్చి వేధించాడు. ఆపై చదువుపై ఆ బాలుడు  ధ్యాస పెట్టలేదు. పరీక్షలు కూడా సరిగ్గా రాయలేదు. స్నేహితులతో సరిగ్గా మాట్లాడడం లేదు. 
 
తోటి ఉపాధ్యాయులు కౌన్సెలింగ్‌కు పిలిస్తే ఆ బాలుడు తనకు ఎదురైన అకృత్యాన్ని వెల్లడించలేదు. దీంతో షాక్‌కు గురైన ఉపాధ్యాయులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ మహిళా టీచర్‌ను పోక్సో చట్టం కింద పోలీసులు అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments