Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్యూషన్‌కు వెళ్లిన బాలుడిపై టీచర్ వేధింపులు.. మద్యం ఇచ్చి..?

Webdunia
మంగళవారం, 8 నవంబరు 2022 (17:05 IST)
ట్యూషన్‌కు వెళ్లిన విద్యార్థిపై చదువు చెప్పాల్సిన ఓ  మహిళా టీచర్ దారుణానికి ఒడిగట్టిన ఘటన సంచలనం రేపింది. కేరళలోని త్రిసూర్ సమీపంలోని మన్నుతి ప్రాంతంలోని ఓ పాఠశాలలో ఓ బాలుడు 10వ తరగతి చదువుతున్నాడు. పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుడిని చూడటానికి విద్యార్థి సాయంత్రం ట్యూషన్‌కి వెళ్లాడు
 
విద్యార్థిపై కన్నేసిన టీచర్.. మద్యం సేవిస్తూ ఆ బాలుడికి మద్యం ఇచ్చి వేధించాడు. ఆపై చదువుపై ఆ బాలుడు  ధ్యాస పెట్టలేదు. పరీక్షలు కూడా సరిగ్గా రాయలేదు. స్నేహితులతో సరిగ్గా మాట్లాడడం లేదు. 
 
తోటి ఉపాధ్యాయులు కౌన్సెలింగ్‌కు పిలిస్తే ఆ బాలుడు తనకు ఎదురైన అకృత్యాన్ని వెల్లడించలేదు. దీంతో షాక్‌కు గురైన ఉపాధ్యాయులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ మహిళా టీచర్‌ను పోక్సో చట్టం కింద పోలీసులు అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments