Webdunia - Bharat's app for daily news and videos

Install App

Kerala: రెండు గంటల్లో ఆరు హత్యలు.. నలుగురి చంపేశాడు.. ఆపై ఏం చేశాడంటే? (video)

సెల్వి
మంగళవారం, 25 ఫిబ్రవరి 2025 (09:21 IST)
తిరువనంతపురంలో దారుణం చోటుచేసుకుంది. రెండు గంటల వ్యవధిలోనే ఏకంగా ఆరు హత్యలు జరగడం సంచలనానికి దారితీసింది. వివరాల్లోకి వెళితే.. అఫన్ అనే 23 ఏళ్ల యువకుడు తన సోదరుడు, నాన్నమ్మ, బాబాయ్, పిన్నితో పాటు ప్రేయసిని కూడా హతమార్చాడు. 
 
తల్లిపై సైతం దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ హత్యల అనంతరం అఫన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఆరుగురిని చంపానంటూ చెప్పి లొంగిపోయాడు. ఆపై విషం తాగినట్లు పోలీసులకు చెప్పడంతో అతనిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.
 
కాగా అఫన్ తన తండ్రితో కలిసి విదేశాల్లో వుంటున్నాడు. ఇటీవలే తన తల్లి క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం తిరువనంతపురం వచ్చినట్లు పోలీసులు చెప్పారు. కాగా.. అఫన్ తన తండ్రితో కలిసి విదేశాల్లో ఉంటున్నాడు. ఇటీవలే తన తల్లి క్యాన్సర్ ట్రీట్ మెంట్ కోసం తిరువనంతపురం వచ్చినట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments