Webdunia - Bharat's app for daily news and videos

Install App

Nara Lokesh: ఎమ్మెల్సీ ఎన్నికలు.. వార్ రూమ్‌ సిద్ధం చేయండి.. నారా లోకేష్

సెల్వి
సోమవారం, 24 ఫిబ్రవరి 2025 (22:40 IST)
ఆంధ్రప్రదేశ్ విద్య- ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, జంట గోదావరి జిల్లాలు, కృష్ణ-గుంటూరు ప్రాంతానికి జరిగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు మొదటి ప్రాధాన్యత ఓట్ల ద్వారా నిర్ణయాత్మక విజయం సాధించాలని ఉద్ఘాటించారు.
 
ఉండవల్లిలోని తన నివాసంలో పార్టీ సీనియర్ నాయకులతో నారా లోకేష్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ప్రచార సమయం పరిమితంగా ఉండటం వల్ల ప్రతి ఓటరును చేరుకోవడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని సమావేశంలో లోకేష్ పేర్కొన్నారు. 
 
పోలింగ్ రోజు పార్టీ ఇన్‌ఛార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరు ఓటర్లు పోలింగ్ బూత్‌లను సందర్శించి తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చూసుకోవాలని నారా లోకేశ్ హైలైట్ చేశారు.
 
ఎన్నికల రోజు కార్యకలాపాలను రియల్ టైమ్‌లో పర్యవేక్షించడానికి, లోకేశ్ కేంద్ర కార్యాలయంలో ఒక వార్ రూమ్ ఏర్పాటు చేయాలన్నారు. పార్టీ అభ్యర్థులకు అద్భుతమైన విజయాన్ని సాధించడానికి అన్ని కూటమి నాయకులు సమిష్టిగా పనిచేయాలని నారాలోకేష్ కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

సునీల్ కీలక పాత్రలో తమిళ, తెలుగు ద్విభాషా చిత్రం

Ali: అలీ క్లాప్ తో ప్రారంభమైన చండీ దుర్గమా సినిమా

Samantha: దుబాయ్‌లో రాజ్ నిడిమోరుతో హాలీడేస్ ఎంజాయ్ చేసిన సమంత?

OG: ఓజీ షూటింగ్ లో సరదాగా గడిపిన పవన్ కళ్యాణ్- తదుపరి హరీష్ శంకర్ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments