Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమకు నో చెప్పారని.. కళాశాలలో నిప్పంటించుకున్న ప్రేమ జంట.. 70శాతం?

ప్రేమకు రెండు కుటుంబాల వారు అభ్యంతరలం చెప్పారనే మనస్తాపంతో ఓ ప్రేమ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తమ ప్రేమకు రెండు కుటుంబాల వారు అభ్యంతరం చెప్పారనే ఆవేదనతో ఓ ప్రేమికుడు ప్రియురాలు చదువుతున్న కళాశా

Webdunia
గురువారం, 2 ఫిబ్రవరి 2017 (10:15 IST)
ప్రేమకు రెండు కుటుంబాల వారు అభ్యంతరలం చెప్పారనే మనస్తాపంతో ఓ ప్రేమ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తమ ప్రేమకు రెండు కుటుంబాల వారు అభ్యంతరం చెప్పారనే ఆవేదనతో ఓ ప్రేమికుడు ప్రియురాలు చదువుతున్న కళాశాలకు వచ్చి ఆమెపై కిరోసిన్ పోసి కలిసి నిప్పంటించుకున్న దారుణ ఘటన కేరళ రాష్ట్రంలోని కొట్టాయంలో వెలుగుచూసింది. 
 
వివరాల్లోకి వెళితే.. కొట్టాయం మెడికల్ కళాశాలకు చెందిన ఆదర్శ్, లక్ష్మీలు ప్రేమించుకుంటున్నారు. వారి ప్రేమకు ఇరు కుటుంబాల సభ్యులు అభ్యంతరం చెప్పారు. దీంతో ఆవేదన చెందిన ఆదర్శ్ లక్ష్మీ చదువుతున్న కొట్టాయం మెడికల్ ఎడ్యుకేషన్ స్కూలుకు వచ్చి ఆమెపై కిరోసిన్ పోసి ఆమెతోపాటు కలిసి నిప్పంటించుకున్నాడు. ప్రస్తుతం వీరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 70శాతం శరీరం నిప్పుతో తీవ్రంగా గాయాలకు గురైందని వైద్యులు చెపుతున్నారు. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments