Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ జిల్లాలో అలజడి సృష్టించిన పులిని చంపేయాలంటూ సర్కారు ఆదేశం

Webdunia
మంగళవారం, 12 డిశెంబరు 2023 (14:02 IST)
కేరళ రాష్ట్రంలోని వయనాడ్ జిల్లాలో ఓ పులి అలజడి సృష్టించింది. శనివారం ఓ రైతుపై దాడి చేసి చంపేసింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన కేరళ ప్రభుత్వం ఆ పులిని చంపేయాలంటూ ఆదేశాలు జారీచేసింది. మృతి చెందిన రైతును వయనాడ్‌కు చెందిన ప్రకాశ్‌గా గుర్తించగా వయసు 36 సంవత్సరాలు. శనివారం పొలంలోకి పచ్చిగడ్డి కోసం వెళ్లగా, పులి దాడి చేసింది. 
 
ఈ దాడిలో ప్రకాశ్ మృతి చెందిడంతో అతని శరీరంలో సగ భాగాన్ని ఆరగించింది. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఘటనా స్థలం నుంచి మృతదేహాన్ని తరలించవద్దంటూ స్థానికులు ఆందోళనకు దిగారు. వీరి ఆందోళనపై స్పందించిన స్థానికులు... ఆ పులిని చంపేయాలంటూ ఆదేశాలు జారీచేసింది. 
 
అయితే, ఆ పులి మ్యాన్ ఈటర్ అవునా కాదా అనే విషయాన్ని ధృవీకరించుకోవాలని సూచించింది. ఆ పులి మ్యాన్ ఈటర్ అని తేలిన తర్వాత దానిని అదుపులోకి తీసుకోలేకపోతే, దానిని చంపేయాలి" అని పేర్కొంది. ప్రస్తుతం దాని జాడ గుర్తించేందుకు పలు ప్రాంతాల్లో అటవీ శాఖ సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ జనవరిలో కూడా వయనాడ్‌లో ఈ తరహా ఘటనే జరిగింది. అపుడు కూడా పులి దాడి చేసిన ఘటనలో 52 యేళ్ల రైతు ప్రాణాలు కోల్పోయాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

మంగ్లీ డ్రగ్ పార్టీలో మేం లేవంటున్న రచ్చ రవి, దివి వాద్య, కాసర్ల శ్యామ్

Avika Gor: ప్రియుడు మిలింద్ చంద్వానీతో అవికా గోర్ నిశ్చితార్థం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments