Webdunia - Bharat's app for daily news and videos

Install App

రంకు బాగోతం... భర్తకు కాఫీలో విషం కలిపిచ్చిన భార్య

Webdunia
బుధవారం, 21 జులై 2021 (11:47 IST)
తన రంకు బాగోతానికి అడ్డుగా ఉన్న భర్తను హత్య చేసేందుకు తన ప్రియుడితో కలిసి ఓ భార్య పక్కా ప్లాన్ వేసింది. కాఫీలో విషం కలిపి భర్తకు ఇచ్చి ఊపిరాడకుండా చేసి హత్య చేసింది. ఈ దారుణం కర్నాటక రాష్ట్రంలోని మైసూరులో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మైసూరు సమీపంలోని టి.నరసిపుర తాలూకాలోని హుణసగళ్ళిలో వెంకటరాజు, ఉమ అనే దంపతులు ఉన్నారు. అయితే, ఉమకు అదే ప్రాంతానికి చెందిన అవినాశ్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఇది భర్తకు తెలిసి భార్యను హెచ్చరించాడు. పైగా, అవినాశ్‌తో శారీరకసుఖం తీర్చుకునేందుకు భర్త అడ్డుగా మారాడు. 
 
దీంతో ఆయన్ను మట్టుబెట్టాలని ఉమ నిర్ణయించుకుని, తన ప్రియుడు అవినాశ్‌తో చేతులు కలిపింది. ఈ క్రమంలో కాఫీలో విషం కలిపి భర్తకు ఇచ్చింది. ఈ కాఫీని సేవించిన వెంకటరాజు స్పృహ కోల్పోయాడు. ఆ తర్వాత తలదిండుతో ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. 
 
ఆ తర్వాత సాధారణ మరణంగా చిత్రీకరించింది. అయితే, వెంకటరాజు కుటుంబ సభ్యులు సందేహించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఉమ - అవినాశ్‌లో అక్రమం సంబంధం బహిర్గతం కావడంతో వారిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ విచారణలో అసలు విషయం వెల్లడైంది. దీంతో ఉమ, అవినాశ్‌లను పోలీసులు అరెస్టు చేశారు. కేసు నమోదు దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments