Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తను వేధించిన భార్య.. ముగ్గురు పిల్లలతో ఆత్మహత్యాయత్నం..

Webdunia
శనివారం, 20 ఆగస్టు 2022 (11:23 IST)
కర్ణాటకలో అక్రమ సంబంధం దారుణానికి దారి తీసింది. వివరాల్లోకి వెళ్లితే.. రాష్ట్రంలోని తుమకూరులోని పీహెచ్ కాలనీలో సమీవుల్ల (45) అతనికి భార్య ముగ్గురు పిల్లలున్నారు. అయితే తన భార్య, ఆమె మిత్రుడితో ప్రేమలో పడింది. ఈ విషయం సమీవుల్లకు తెలియడంతో అతని భార్య తమ ప్రియుడితో జంప్ అయ్యింది. 
 
అంతటితో ఆగకుండా తమ పిల్లలకు వీడియో కాల్ చేస్తూ.. మాజీ భర్తను వెకిలిగా మాటలు అనేది. దీంతో ఆమాటలు తట్టుకోలేని సమీవుల్ల తమ ముగ్గురు పిల్లలతో ఆత్మహత్యాయత్నం చేశాడు.
 
సమీవుల్ల మరణించగా, ముగ్గురు పిల్లలు కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. ఇక తన భార్య కారణంగానే సమీవుల్ల ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలియడంతో పోలీసులు సమీవుల్ల భార్యపై కేసునమోదు చేసి విచారణ చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments