Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తను వేధించిన భార్య.. ముగ్గురు పిల్లలతో ఆత్మహత్యాయత్నం..

Webdunia
శనివారం, 20 ఆగస్టు 2022 (11:23 IST)
కర్ణాటకలో అక్రమ సంబంధం దారుణానికి దారి తీసింది. వివరాల్లోకి వెళ్లితే.. రాష్ట్రంలోని తుమకూరులోని పీహెచ్ కాలనీలో సమీవుల్ల (45) అతనికి భార్య ముగ్గురు పిల్లలున్నారు. అయితే తన భార్య, ఆమె మిత్రుడితో ప్రేమలో పడింది. ఈ విషయం సమీవుల్లకు తెలియడంతో అతని భార్య తమ ప్రియుడితో జంప్ అయ్యింది. 
 
అంతటితో ఆగకుండా తమ పిల్లలకు వీడియో కాల్ చేస్తూ.. మాజీ భర్తను వెకిలిగా మాటలు అనేది. దీంతో ఆమాటలు తట్టుకోలేని సమీవుల్ల తమ ముగ్గురు పిల్లలతో ఆత్మహత్యాయత్నం చేశాడు.
 
సమీవుల్ల మరణించగా, ముగ్గురు పిల్లలు కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. ఇక తన భార్య కారణంగానే సమీవుల్ల ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలియడంతో పోలీసులు సమీవుల్ల భార్యపై కేసునమోదు చేసి విచారణ చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments